సెంటిమెంట్ డైలాగులకు పదును పెడుతున్న నేతలు
తెలంగాణలో ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా తమ మాటల పాశుపాతాస్త్రాలకు పదునుపెంచారు. ఇప్పటి వరకూ ఒక లెక్క..ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా ప్రచారాలలో దూసుకుపోతున్నారు. అయితే...
10 లక్షలకు చేరువలో నవ ఓటర్లు..మహిళా ఓటర్లే ఎక్కువ
తెలంగాణ ఎన్నికల కోసం ఓటర్ల లిస్టు రెడీ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య తాజాగా 3,26,18,205కు చేరుకుంది. అయితే ఈ లిస్టు ప్రకారం అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో మహిళా ఓటర్లు...
టర్న్ టు బీఆర్ఎస్..!
కొద్ది రోజుల క్రితం వరకూ రాజకీయ వలసలన్నీ.. కాంగ్రెస్ వైపు ఉండేవి.. ఇప్పుడు పరిస్థితి మారిందా..? రాజకీయాల్లో .. రాజకీయ నేతల ఆలోచనల్లో మార్పు వచ్చిందా.. కేసీఆర్ స్ట్రాటజీ వర్కవుటవుతుందా..? అంటే అవునన్నట్లుగానే...
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహిళా నేతల హవా
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువ మంది మహిళా క్యాండిడేట్లను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది. 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో చూసుకుంటే 4 నియోజకవర్గాల్లో మహిళా నేతలను ఎన్నికల బరిలోకి దింపింది. ఇందులో ఓసీ,...
స్వతంత్ర అభ్యర్థులు, చిన్న పార్టీల నేతలపై కేసీఆర్ చూపు
తెలంగాణలో స్క్రూటినీ ముగియడంతో నియోజకవర్గాల వారీగా.. ఎంత మంది పోటీ చేస్తున్నారు? ఏ ఏ పార్టీల తరపున నిలబడ్డారు అనే అంశాలపై గులాబీ బాస్ ఆరాలు తీస్తున్నారు. వారిలో చిన్న పార్టీల నుంచి...
ఎన్నికల జోరు..హెలికాప్టర్ల హోరు
ఒకప్పుడు ఆకాశంలో హెలికాప్టర్ వెళుతున్నట్లు కనిపిస్తే... ఏ ప్రధానమంత్రో, ముఖ్యమంత్రో వెళుతున్నారని అనుకునేవాళ్లు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో హెలీక్యాప్టర్లలో పీఎం, సీఎం, లేదా ఆ స్థాయి వ్యక్తులు, జాతీయ పార్టీలకు చెందిన మెయిన్...
ఇంతకీ సీపీఐ,సీపీఎం ప్రత్యర్థులా? మిత్రపక్షాలా?
తెలంగాణలో ఎన్నికల వేడి చివరి దిశకు వచ్చేస్తోంది.మరో రెండు వారాల్లో ప్రచారానికి తెరపడటం.. నవంబర్ 30న ఎన్నికలు జరగడం.. డిసెంబర్ 3న అభ్యర్థుల జాతకాలు తేలిపోతాయి. పొత్తుల లెక్కలు తేలిపోవడంతో అన్ని పార్టీలు...
పథకాలు తీసుకుంటున్నా అసంతృప్తితోనే ఓటర్లు
తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని పథకాలను అమలు చేస్తున్నామని పదేపదే నేతలు చెప్పుకుంటున్నా.. వాటి ఫలాలను అందుకుంటున్న వాళ్లు మాత్రం ఈ సారి బీఆర్ఎస్ వైపు నిలవడం లేదనే వాదన వినిపిస్తోంది. నిజానికి ...
608 నామినేషన్లు రిజెక్ట్..విత్ డ్రాకు ఒక్కరోజు అవకాశం
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ సోమవారంతో పూర్తైంది. ఈసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం 119 నియోజకవర్గాల్లో అభ్యర్ధులు రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలు చేశారు....
వలస వెళ్లిన ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న నేతలు
బతుకు తెరువు కోసం వలస వెళ్లిన ఓటర్లను.. పోలింగ్ రోజు ఊరికి రప్పించడానికి ప్రయత్నిస్తున్నారు అభ్యర్దులు. వారే ఈ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని మారుస్తారని భావిస్తున్న అభ్యర్థులు.. వారిని ప్రసన్నం చేసుకోవడం కోసం...





































