తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గవర్నర్ ప్రసంగంతోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహణ
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతోనే ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు విషయాన్ని హైకోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను...
ఢిల్లీ బయలుదేరిన సీఎం జగన్.. విమానంలో సాంకేతిక లోపం, గన్నవరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఈ క్రమంలో ఆయన సోమవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయన కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన విమానంలో...
రూ.450 కోట్లతో ఏర్పాటుచేసిన ఐటీసీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ లో రూ.450 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసిన ఐటీసీ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్...
ముగిసిన కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’.. శ్రీనగర్లో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం, హాజరైన పలు పార్టీల నేతలు
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' సోమవారం శ్రీనగర్లో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహణ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి (జనవరి 31, మంగళవారం) ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగా కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో మధ్యాహ్నం 12 గంటలకు...
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కీలక నిర్ణయం.. ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల ఫలితాల్లో హైకోర్టు ఆదేశాలు అమలు
తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్ పీఆర్బీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల ఫలితాల్లో హైకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి సిద్ధమైంది. కాగా బహుళైచ్ఛిక...
మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో కీలకోపన్యాసం చేయాలని మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాలని ఆహ్వానం అందింది. 2023, మేలో అమెరికాలోని నెవాడాలో జరగనున్న వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్...
దేశంలో కొత్తగా 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, యాక్టీవ్ కేసులు ఎన్నంటే?
దేశంలోని పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కొత్తగా 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,46,82,719కు చేరుకుంది. ముఖ్యంగా కేరళ (28), కర్ణాటక...
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశ రాజధానిలోని రాజ్ఘాట్ వద్ద ముందుగా రాష్ట్రపతి ముర్ము, ఆ తర్వాత ప్రధాని మోదీలు బాపూజీ...
నేడు, రేపు ఢిల్లీలో పర్యటించనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు, రేపు (జనవరి 30, 31 తేదీల్లో) ఢిల్లీలో పర్యటించనున్నారు. జనవరి 30, సోమవారం సాయంత్రం 4 గంటలకు సీఎం వైఎస్ జగన్ బయలుదేరి,...















































