2024లో కేంద్రంలో మనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం – మంత్రి కేటీఆర్
2024లో కేంద్రంలో మనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని అన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ఈ మేరకు మంగళవారం ఆయన నారాయణపేట జిల్లాలో...
తెలుగు రాష్ట్రాల బంగారు భవిష్యత్తు కోసం జనసేన పోరాటం, కొండగట్టులో వారాహి వాహనం నుంచి పవన్ కళ్యాణ్
వారాహి అంటే దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించేది అని అర్ధం అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రచార రథానికి వారాహి అని పేరు పెట్టినట్లు...
ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్-2022, వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్-2022 ఇవే…ముగ్గురు భారత్ ఆటగాళ్లకు...
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం నాడు పురుషుల టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్-2022, వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్-2022 ను ప్రకటించింది. 2022 క్యాలెండర్ ఇయర్ లో టెస్టుల్లో...
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి భేటీ
తెలంగాణ రాజకీయాలలో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలతో బీఆర్ఎస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి భేటీ అయ్యారు. అయితే ఆయన గత కొంతకాలంగా...
నారాయణపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభించిన కేటీఆర్, సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపన
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం నారాయణపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రమంత్రులు మహమూద్ అలీ, నిరంజన్రెడ్డిలతో కలిసి మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి...
ఎక్కడైతే ఆగిందో.. అక్కడినుంచే ఈనెల 28న పాదయాత్ర పునఃప్రారంభిస్తా – వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికై ఆమె చేపట్టిన 'ప్రజా ప్రస్థానం' పాదయాత్ర ఈనెల 28 నుంచి తిరిగి పునఃప్రారంభమవుతుందని ఆమె తెలిపారు. ఈ క్రమంలో...
ఫిబ్రవరి 17న తెలంగాణ సచివాలయం ప్రారంభం, పాల్గొననున్న సీఎంలు స్టాలిన్, హేమంత్ సొరేన్
డా.బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం ప్రారంభోత్సవాన్ని 2023, ఫిబ్రవరి 17న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా జరపాలని నిర్ణయించినట్టుగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల...
జీవో నెం. 1కి వ్యతిరేకంగా త్వరలో ‘ఛలో తిరుపతి’ నిర్వహిస్తాం – ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం. 1కి వ్యతిరేకంగా త్వరలో 'ఛలో తిరుపతి' నిర్వహిస్తామని ప్రకటించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ మేరకు ఆయన మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో...
దేశంలో పలు రాష్ట్రాల్లో కొత్తగా 89 కరోనా కేసులు, 90 రికవరీలు నమోదు
దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 89 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,82,104 కు చేరుకుంది. మరోవైపు కరోనా వలన మరో...
కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితమేంటో గ్రామాలకు వచ్చి చూస్తే తెలుస్తుంది – ప్రతిపక్షాలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్
తెలంగాణలోని ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు వలన ఉపయోగం ఏంటి? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయని, కాళేశ్వరం ఫలితమేంటో గ్రామాలకు...















































