Home Search
కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ: రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్.. మొదటి ఓటు వేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సోమవారం ఆరంభమైంది. ఈ మేరకు శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మొదటి ఓటుహక్కు వినియోగించుకున్నారు....
తెలంగాణలో మైనారిటీల సంక్షేమం భేషుగ్గా ఉంది: బీహార్ మంత్రి జమా ఖాన్
మైనారిటీలలో నెలకొన్న నిరక్షరాస్యతను, పేదరికాన్ని పారదోలేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు భేషుగ్గా ఉన్నాయని బీహార్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జమా ఖాన్ కితాబునిచ్చారు....
పార్లమెంట్లో నిషేధిత పదాల ఉత్తర్వులపై స్పందించిన మంత్రి కేటీఆర్
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. గత కొన్ని నెలలుగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య అంతరం బాగా పెరిగింది....
రేపు భద్రాచలంలో పర్యటించనున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై.. వరద ప్రభావ ప్రాంతాల పరిశీలన
తెలంగాణలో గడచిన వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాలు జలమయమయ్యాయి. ఇంకొన్ని జిల్లాల్లో వరదల ధాటికి లోతట్టు ప్రాంతాలు చాలావరకు నీటమునిగాయి. మరోవైపు భారీ వర్షాలు, వరదలు కారణంగా రాష్ట్రవ్యాప్తంగా...
వరద ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొంటున్న 101 సభ్యుల సైనిక బృందం: సీఎస్
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేసేందుకు గాను భారత సైన్యానికి చెందిన 101 మందితో కూడిన బృందం పునరావాస చర్యల లలో...
బోనాలకై సికింద్రాబాద్ పరిధిలో 91 దేవాలయాలకు ప్రభుత్వ ఆర్ధికసాయం చెక్కులు పంపిణీ: మంత్రి తలసాని
వరుణ దేవుడు శాంతించి వర్షాలు తగ్గాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు...
విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండదు, వర్షాలతో ఏర్పడ్డ పరిస్థితులపై మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండబోదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. వందేండ్లలో ఎన్నడూ పడనంత వర్షపాతం నమోదు అయినప్పటికి, కనురెప్ప...
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు : సీఎస్ సోమేశ్ కుమార్
మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోదించాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని, అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
రెవెన్యూ సదస్సుల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్రంలో మిగిలివున్న భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా జూలై 15వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల...
కాకతీయ వైభవ సప్తాహం: కాకతీయుల విశిష్టత, వైభవాన్ని తెలిపే ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'కాకతీయ వైభవ సప్తాహం' వేడుకలు జూలై 7న ప్రారంభమైన విషయం తెలిసిందే. జూలై 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వారం రోజుల పాటుగా...