Home Search
వల్లభనేని వంశీ - search results
If you're not happy with the results, please do another search
మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్, అంబటి రాంబాబులకు భద్రత పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సహా ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిలకు భద్రతను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల శాసనసభలో...
సీఎం జగన్ ను కలిసిన వంశీ, త్వరలో వైసీపీ లోకి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో, అక్టోబర్ 25 శుక్రవారం నాడు టీడీపీ నాయకుడు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమావేశమయ్యారు. మంత్రులు పేర్నినాని, కొడాలి నానిలతో కలిసి తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి...
ఇవే తమకు చివరి ఎన్నికలంటూ ప్రకటన
గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ కూడా కొడాలి నానిలాగే ఆఖరి రాగం పాడేశారు. తాజాగా ఇవే తనకు చివరి ఎన్నికలని చెప్పిన వంశీ .. గన్నవరం ఎన్నికల గురించి చెప్పారా...
ఆయన నెక్ట్స్ స్టెప్ ఏంటి?
1980వ దశకంలో వంగవీటి రంగ ఏపీ రాజకీయాల్లో ఓ సెన్సెషన్. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిరహారదీక్ష చేస్తున్న ఆయన్ను ఘోరంగా హత్య చేశారు. నాడు ఎన్టీఆర్ హయంలో టీడీపీ అధికారంలో ఉంది. రంగ...
ఏపీలో మరొక్క చాన్స్ ఎవరికి?
గతానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఎన్నికలకు సుదీర్ఘ సమయం ఉండడంతో ప్రచారంలో ఎత్తులకు పైఎత్తులు వేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రజలకు చేరువ అయ్యేందుకు కొత్తకొత్త కార్యక్రమాలకు...
గరంగా మారిన గన్నవరం రాజకీయం
రాష్ట్రంలో కీలక ప్రాంతమైన విజయవాడకు సమీపంలోని నియోజకవర్గం గన్నవరం. ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇద్దరూ.. ఇద్దరే....
ఏపీలో మరొక్క చాన్స్ ఎవరికి?
గతానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఎన్నికలకు సుదీర్ఘ సమయం ఉండడంతో ప్రచారంలో ఎత్తులకు పైఎత్తులు వేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రజలకు చేరువ అయ్యేందుకు కొత్తకొత్త కార్యక్రమాలకు...
వారంతా ఎక్కడ నుంచి బరిలో దిగుతున్నారు?
ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఎన్నికల తేదీలు మార్చి 16న రిలీజ్ కావడంతో అన్ని పార్టీలు ఎన్నికల కసరత్తును స్పీడప్ చేశారు.ఇలా ఏపీలో జరుగబోయే ఎన్నికల తేదీ కూడా ఖరారు కావడం..వైసీపీ అభ్యర్దుల పూర్తి...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
ఆ కీలక నేతలే చంద్రబాబు టార్గెట్
రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. మొన్నటి వరకూ అవతలి పార్టీలో ఉంటూ నానా రగడ చేసిన వాళ్లు ఈ రోజు అదే పార్టీకి వచ్చి నేతలను పొగుడుతున్న సీన్లు చాలానే...