Home Search
జగన్ - search results
If you're not happy with the results, please do another search
ఏపీలో 45 రోజులపాటు యుద్దప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు స్పందన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా...
గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే …
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు సంబంధించి మొత్తం 150 డివిజన్లకు గానూ 149 డివిజన్లలో ఫలితాలు వెలువడ్డాయి. ఇక నెరేడ్ మెట్ డివిజన్ లో స్వస్తిక్ ముద్ర కాకుండా వేరే...
జూలై 22 న ఏపీలో కేబినెట్ విస్తరణ?
ఇటీవలే వైస్సార్సీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఎమ్మెల్సీ పదవికి, మంత్రి పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన...
విశాఖలో మరో గ్యాస్ లీకేజి ఘటన, ఇద్దరు మృతి
విశాఖపట్నంలో మరో గ్యాస్ లీకేజి ఘటన చోటు చేసుకుంది. పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రియాక్టర్ నుంచి బెంజిన్ మెడిజోన్ అనే గ్యాస్ లీకవడంతో ఇద్దరు మృతి...
భారత-చైనా సరిహద్దు పరిస్థితులపై జరిగే అఖిలపక్ష భేటీలో పాల్గొననున్న 20 పార్టీలు
భారత-చైనా సరిహద్దు ప్రాంతాల పరిస్థితులపై చర్చించడానికి, ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 19, శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ...
వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
త్వరలో ఖాళీ అయినా రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చ్ 9, సోమవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది. రాష్ట్ర...
ఫిబ్రవరి 26న ఏపీ కేబినెట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 26, బుధవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలను చర్చించి...
జనవరి 27న ఏపీ కేబినెట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జనవరి 27, సోమవారం నాడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఉదయం 9.30 గంటలకు ఈ కేబినెట్ భేటీ...
ఏపీలో మూడు రాజధానులు, 25 జిల్లాలు?
విశాఖపట్నంలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 జిల్లాలు...
టీడీపీ నాయకుడు దేవినేని ఉమ అరెస్ట్
టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావును గురువారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...