Home Search
ఎర్రబెల్లి - search results
If you're not happy with the results, please do another search
గ్రామ పంచాయతీల పరిధిలో పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు ఇంటి పన్ను మినహాయింపు
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న పౌల్ట్రీ యూనిట్లు, డెయిరీ యూనిట్లకు ఇంటి పన్నును మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్...
జల్ మిషన్ కీ, అనేక రాష్ట్రాలకీ మిషన్ భగీరథ పథకం ఆదర్శం: మంత్రి ఎర్రబెల్లి
మిషన్ భగీరథ పథకం పనులపై బుధవారం నాడు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి సమీక్ష జరిపారు. ఈ...
దేశంలో కూలీలకు 14 కోట్ల పనిదినాలు కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్రానిదే…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చొరవ, తెగువ, ప్రణాళికా బద్ధమైన ఆలోచనలతో రాష్ట్రంలోని పల్లెలు పచ్చగా, ఆహ్లాదంగా, అభివృద్ధి పథంలో ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి...
జనవరి 4న వరంగల్ కు మంత్రి కేటీఆర్, అభివృద్ధి పనులపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
జనవరి 4వ తేదీన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు వరంగల్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు...
పీవీ నర్సింహారావు రాజనీతికి నిలువెత్తు నిదర్శనం, మంత్రులు ఘన నివాళి
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 16 వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ వద్ద రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్...
1024 కోట్ల ఉపాధి హామీ పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలి: మంత్రి ఎర్రబెల్లి
ఉపాధి కల్పనలో దేశంలో నెంబర్ వన్ గా నిలిచిన తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్న అవార్డులతోపాటు, రావాల్సిన పెండింగ్ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి...
పల్లె ప్రగతి కార్యక్రమాలన్నీ వచ్చే రెండు నెలల్లో పూర్తి చేయాలి: మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలన్నీ వచ్చే రెండు నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను...
మిషన్ భగీరథ పథకానికి కేంద్రం నిర్వహణ ఖర్చులు కూడా ఇవ్వట్లేదు: మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మిషన్ భగీరథ పథకం, నిధులు విషయంలో కేంద్ర వివక్ష సహా పలు అంశాలపై ఈ రోజు మీడియాతో మాట్లాడారు....
రైతు వేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్
రైతులు పరస్పరం చర్చించుకోవడానికి, వ్యవసాయాధికారులతో సమావేశం కావడానికి దేశంలో ఎక్కడా లేని రైతు వేదికలను రాష్ట్రవ్యాప్తంగా నిర్మించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణాలు దాదాపుగా...
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించిన రాష్ట్ర మంత్రులు
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు....