Home Search
కర్ణాటక - search results
If you're not happy with the results, please do another search
దేశంలో కొత్తగా 268 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, కర్ణాటక, కేరళలోనే ఎక్కువ
దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల నమోదులో కొద్దీ పెరుగుదల కన్పిస్తుంది. గత 24 గంటల్లో మొత్తం 97,266 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 268 మందికి పాజిటివ్ గా...
కర్ణాటక పర్యటనలో ప్రధాని మోదీ.. శివమొగ్గ విమానాశ్రయం ప్రారంభం
కర్ణాటకలో మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ప్రజలకు చేరువయ్యేందుకు రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర...
ఫిబ్రవరి 27న కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటన, శివమొగ్గ విమానాశ్రయానికి ప్రారంభోత్సవం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి (ఫిబ్రవరి 27, సోమవారం) కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 11:45 గంటలకు ప్రధాని మోదీ ముందుగా శివమొగ్గ ఎయిర్పోర్ట్ని పరిశీలించి, ఆ తర్వాత ప్రారంభోత్సవం...
బెంగళూరులో ప్రధాని మోదీని కలిసిన పలువురు కర్ణాటక సినీ, క్రీడా ప్రముఖులు
కర్ణాటక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏరో ఇండియా 2023 కోసం బెంగళూరు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నగరంలో ఉన్నప్పుడు పలువురు ప్రముఖులు బెంగళూరులో కలుసుకున్నారు. వీరిలో...
రేపు రాజస్థాన్ లో, ఎల్లుండి కర్ణాటకలో పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (ఫిబ్రవరి 12, ఆదివారం) రాజస్థాన్ లో మరియు ఎల్లుండి (ఫిబ్రవరి 13, సోమవారం) కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ పర్యటనల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు...
దేశంలో 100 లోపే కరోనా కేసులు నమోదు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనే కొంత ఎక్కువ
దేశంలో కొత్తగా 100 లోపే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 1,29,504 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 89 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
కర్ణాటక ఎన్నికల వేళ బీజేపీ కీలక నిర్ణయం.. పోల్ ఇన్చార్జ్గా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నియామకం
త్వరలో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్-మేలో జరిగే ఎన్నికల కోసం అధికార పక్షమైన బీజేపీ మళ్ళీ అధికారం చేజిక్కించుకునే...
ఫిబ్రవరి 6న కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటన, బెంగుళూరులో ఇండియా ఎనర్జీ వీక్-2023 ప్రారంభం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి (ఫిబ్రవరి 6, సోమవారం) కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 11:30 గంటలకు ప్రధాని మోదీ బెంగుళూరులో ఇండియా ఎనర్జీ వీక్...
దేశంలో కొత్తగా 100 లోపే కరోనా కేసులు, కేరళ, కర్ణాటకలోనే కొంత ఎక్కువ
దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్తగా 100 లోపే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో మొత్తం 1,36,102 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 93 మందికి...
బీజేపీ ప్రభుత్వ ప్రాధాన్యత అభివృద్ధే, ఓటు బ్యాంకు రాజకీయాలు కాదు – కర్ణాటక పర్యటనలో ప్రధాని మోదీ
బీజేపీ ప్రభుత్వ ప్రాధాన్యత అభివృద్ధేనని, ఎంతమాత్రం ఓటు బ్యాంకు రాజకీయాలు కాదని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గురువారం ఆయన కర్ణాటక రాష్ట్రంలో పర్యటించారు. ఈ క్రమంలో యాదగిరి, కలబురగి జిల్లాల్లో...