Home Search
స్పీకర్ తమ్మినేని సీతారాం - search results
If you're not happy with the results, please do another search
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9, సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉదయం 9 గంటలకు సమావేశాలను ప్రారంభించారు. సమావేశాలు మొదలైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు....
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కమిటీల నియామకం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పలు కమిటీలను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలకు కొత్తగా చైర్మన్, సభ్యులను నియమించారు. కమిటీలలో భాగంగా రూల్స్ కమిటీ చైర్మన్గా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని...
ఏపీ అసెంబ్లీలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. గురువారం నాడు సభ మొదలైన తరువాత, ఓటుకు నోటు, మద్యపాన నిషేధం,ఇతర అంశాలు సభలో చర్చకు వచ్చాయి.చర్చ సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదనలు...
14 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ఈ రోజు బీఏసీ సమావేశం జరిగింది. ఏపీ అసెంబ్లీ లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే...
వైసీపీ స్పీడు తగ్గిందా? అలా కనిపిస్తోందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికల మూడ్ వచ్చేసింది. ఇన్చార్జిల మార్పు, అభ్యర్థుల ప్రకటన, కొత్తవారి కోసం వడబోత కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలన్నీ బిజీబిజీగా ఉంటున్నాయి. అయితే.. అధికార పార్టీ వైసీపీలో వింత పరిస్థితులు కనిపిస్తున్నాయి....
భద్రాద్రిలో సీతారామ కల్యాణం.. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
దక్షిణాది అయోధ్యగా పిలుచుకునే తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారామ కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ క్రమంలో ఆలయ పూజారులు కల్యాణ క్రతువులో భాగంగా ప్రత్యేక పూజలు...
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఏపీ అసెంబ్లీలో రగడ, టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఏపీ అసెంబ్లీలో రగడ జరిగింది. ఎన్టీఆర్ హెల్త్...
ఏపీలో ‘పెగాసెస్ స్పై వేర్’ పై హౌస్ కమిటీ ఏర్పాటు.. చైర్మన్గా భూమన కరుణకర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'పెగాసెస్ స్పై వేర్' వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు అసెంబ్లీ హౌస్ కమిటీ ఏర్పాటు చేసింది. టీడీపీ ప్రభుత్వంలో పెగాసెస్ టెక్నాలజీ ఉపయోగించారని, దీనిపై విచారణ జరగాలని వైసీపీ సభ్యులు...
ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తనపై కొత్త రూలింగ్ ప్రతిపాదన, ఆమోదించిన సభ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తనపై కొత్త రూలింగ్ ప్రవేశపెట్టారు. వైట్, గ్రీన్, రెడ్ లైన్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ చీఫ్ గడికోట శ్రీకాంత్రెడ్డి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు సభ ఆమోదం తెలిపింది. కొత్తగా...
ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ...