Home Search
వైఎస్ జగన్ - search results
If you're not happy with the results, please do another search
డిసెంబర్ 26న కడప స్టీల్ప్లాంట్ శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 4, బుధవారం నాడు కడప జిల్లాలో స్టీల్ప్లాంట్ నిర్మాణానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు...
విశాఖ నగర అభివృద్ధిపై సమీక్ష చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి డిసెంబర్ 3, మంగళవారం నాడు విశాఖ నగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి విశాఖపట్నం జిల్లా కలెక్టర్...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన నవంబర్ 27, బుధవారం నాడు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు అంశాలపై...
కౌలు రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా పై జీవో జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 15వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇవ్వాలనుకున్న రూ.12,500 లను రూ.13,500 లకు...
అవినీతిపై ఫిర్యాదులకు 14400 నంబరుతో కాల్ సెంటర్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పారదర్శక పాలనే లక్ష్యంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అవినీతిపై రాష్ట్ర ప్రజలు నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కాల్ సెంటర్...
ఆంధ్రప్రదేశ్ లో బార్ల లైసెన్సులు రద్దు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బార్ల లైసెన్సులను రద్దు చేస్తూ నవంబర్ 22, శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నడుపుతున్న అన్ని బార్ల లైసెన్సులను రద్దు చేస్తునట్టు ఉత్తర్వులు జారీ చేసింది....
త్వరలో ఏపీలో రచ్చబండ కార్యక్రమం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నవంబర్ 22, శుక్రవారం నాడు ప్రభుత్వంలోని వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. జనవరి లేదా ఫిబ్రవరి...
ఏపీలో అవినీతి అధ్యయనం చేసేందుకు ఐఐఎం తో ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అవినీతి అధ్యయనంపై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ విభాగాల్లో అవినీతికి సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసేందుకు అహ్మదాబాద్ లోని...
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నవంబర్ 21, గురువారం నాడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు....
రేపు తూర్పు గోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నవంబర్ 21, గురువారం నాడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, సంక్షేమ...