Home Search
కొప్పుల ఈశ్వర్ - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలో 6 వేల కోట్లతో రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభం – మంత్రి తలసాని శ్రీనివాస్
రాష్ట్రంలోని గొల్ల కురుమలందరూ ఆర్థికాభివృద్ధి సాధించేందుకే రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగిన “ముక్కోటి వృక్షార్చన”
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా శనివారం నాడు తెలంగాణ రాష్ట్రంలో “ముక్కోటి వృక్షార్చన” కార్యక్రమం ఘనంగా జరిగింది. టీఆర్ఎస్ నేత, రాజ్యసభ...
డ్రైవర్ కమ్ ఓనర్ స్కీం కింద లబ్ధిదారులకు కార్లు పంపిణీ
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గొప్ప లౌకిక వాది అని, ఆయన సుపరిపాలనలో మత సామరస్యం వెల్లివిరుస్తోందని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీలు అన్నారు. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్ కమ్...
సీఎం దళిత సాధికారత పథకం: అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ‘సీఎం దళిత సాధికారత పథకం’ విధివిధానాల ఖరారు అంశంపై దళిత ప్రజాప్రతినిధులతో ఆదివారం ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది. అర్హులైన ఎంపిక చేయబడిన లబ్ది...
పల్లెలు, పట్టణాల అభివృద్ధికై మంత్రుల వద్ద 2 కోట్లు, కలెక్టర్ల వద్ద కోటి అత్యవసర నిధులు: సీఎం కేసీఆర్
పల్లెలు, పట్టణాల అభివృద్ధి నిరంతర ప్రక్రియగా భావించి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని, ప్రజా అవసరాలే ప్రాధాన్యతగా విధులు నిర్వర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అన్నిరంగాల్లో ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా పాలనా...
10 రోజులపాటు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు, మార్చి 18 న బడ్జెట్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా శాసనసభ, శాసనమండలిలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ పోచారం...
కొత్త సచివాలయంలో గుడి, మసీదు, చర్చిలను ప్రభుత్వమే నిర్మిస్తుంది
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గొప్ప లౌకికవాది, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారని రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు చెప్పారు. కొత్త సచివాలయంలో ప్రార్థనా మందిరాలను...
సచివాలయ నిర్మాణ వేగం పెంచాలి, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలి: సీఎం కేసీఆర్
కొత్త సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగి, నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిథులతో మాట్లాడారు....
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్ని మార్చి వేసింది: సీఎం కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయంలో అనుకున్న విధంగా పూర్తయి నీటి పంపింగ్ కూడా నిరాటంకంగా జరుగుతుండడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన...
కాళేశ్వరంలోని ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం నాడు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా సీఎం కేసీఆర్ దంపతులు కాళేశ్వరంలోని ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్ దంపతులకు...