Home Search
చంద్రబాబు - search results
If you're not happy with the results, please do another search
తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి ర్యాలీ ప్రారంభం
రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ ఆప్రాంత రైతులు చేపడుతున్న ఆందోళనలు, నిరసనలకు మద్దతుగా అమరావతి పరిరక్షణ సమితి బస్సు యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో...
ముగిసిన హైపవర్ కమిటీ భేటీ, 13న మరోసారి భేటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలను పరిశీలించడానికి రాష్ట్రప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. రాజధాని అంశంపై చర్చించడానికి...
అమరావతి జేఏసీ సమావేశం ప్రారంభం
విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని వేదిక కల్యాణ మండపంలో అమరావతి పరిరక్షణ సమితి సమావేశం ప్రారంభమైంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, సీపీఐ నేత రామకృష్ణ, టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, కనకమేడల...
నవులూరులో రైతుల దీక్షకు సంఘీభావం తెలిపిన పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిసెంబర్ 31, మంగళవారం నాడు రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మూడురాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత గ్రామాల రైతులు...
దాడి కేసులో అరెస్టైన రాజధాని రైతులకు బెయిల్ మంజూరు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో మీడియా ప్రతినిధులపై దాడి కేసులో అరెస్టయిన ఆరుగురు రైతులకు బెయిల్ మంజూరైంది. మంగళగిరి అదనపు జూనియర్ సివిల్ జడ్జి వీవీఎస్వీ లక్ష్మి ఆరుగురు రైతులకు ఒక్కొక్కరికి 10...
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు! – సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజు రాష్ట్ర రాజధాని విషయంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక స్థితి దృష్ట్యా వికేంద్రీకరణ దిశగా...
అసెంబ్లీ నుంచి 9మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. మంగళవారం నాడు సభ మొదలైన తరువాత ముందుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అనంతరం ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు అంశం, ఉపాధి హామీ పనుల...
రాజధానిపై స్పష్టత కోసమే కమిటీ – బొత్స సత్యనారాయణ
శాసనసభా వ్యవహారాలు, రాజధాని అమరావతిపై కమిటీ, విశాఖ మెట్రో, మున్సిపల్ ఎన్నికలు వంటి పలు అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రాజధానిపై స్పష్టత కోసమే...
ఏపీ అసెంబ్లీలో ‘దిశ’ బిల్లు ప్రవేశపెట్టిన హోంమంత్రి సుచరిత
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 13, శుక్రవారం నాడు మహిళల భద్రతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 'దిశ' బిల్లును హోంమంత్రి మేకతోటి సుచరిత అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ...
అసెంబ్లీలో మూడు బిల్లులు ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో రెండో రోజున అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ జరుగుతుంది. నాణ్యమైన బియ్యం సరఫరా, రాష్ట్రంలో ఉల్లి ధరలు, రాజధాని నిర్మాణం, వైఎస్ఆర్ రైతు భరోసా,...