Home Search
అధికారులు - search results
If you're not happy with the results, please do another search
ఎన్నికల కోసం అధికారులు అలర్ట్
తెలంగాణలో నవంబర్ 30న శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో తాజాగా ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలను ప్రకటించింది. పోలింగ్ జరిగే రోజు అంటే నవంబర్ 30న సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ తేదీకి ముందే...
పెరుగుతోన్న IRCTC యాప్ మోసాలు.. అలర్ట్గా ఉండాలంటున్న అధికారులు
నిజం గడప దాటకముందే ..అబద్దం ఊరంతా చుట్టి వచ్చిందన్నట్లుగా.. ఒరిజినల్ యాప్ కంటే ముందే నకిలీవే మార్కెట్లో రన్ అవుతున్నాయి. ఎక్కువ మంది వాడే ప్రముఖ సైట్లను టార్గెట్ చేసుకున్న కొందరు కేటుగాళ్లు.....
నేటినుంచి తెలంగాణలో టీఎస్ ఎంసెట్ పరీక్షలు ప్రారంభం.. విద్యార్థులకు కీలక సూచనలు చేసిన అధికారులు
తెలంగాణలో బుధవారం నుంచి టీఎస్ ఎంసెట్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. నేటినుంచి 14 వరకు జరిగే పరీక్షల నిర్వహణకు జేఎన్టీయూ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. నేడు, రేపు అగ్రికల్చర్ పరీక్ష...
రేపే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
కర్ణాటక అసెంబ్లీకి రేపు (బుధవారం, మే 10, 2023) ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. మొత్తం 224 స్థానాలు కలిగిన...
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, 8 గంటలకుపైగా ప్రశ్నించిన ఈడీ అధికారులు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఉదయం ఈడీ ఎదుట విచారణకు...
అరణ్య భవన్ లో ఘనంగా మహిళా దినోత్సవం, పాల్గొన్న మహిళా సిబ్బంది, అధికారులు
ఇంటిని చక్కదిద్దటంతో పాటు, ఉద్యోగాల్లోనూ రాణించటం మహిళలకు ఉన్న ఓర్పు, ప్రావీణ్యతకు నిదర్శనమని తెలంగాణ రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్ అన్నారు. క్షేత్ర స్థాయిలో సవాళ్లతో కూడిన...
వైఎస్ వివేకా హత్య కేసు: ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు, ఈనెల 10న విచారణకు హాజరుకావాలన్న...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దూకుడు పెంచుతోంది. దీనిలో భాగంగా కడప వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్...
నేడే మేడారం మినీ జాతర.. మండమెలిగే పండుగకు సర్వం సిద్ధం, భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు
తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో మినీ జాతర (మండమెలిగే పండుగ) బుధవారం ఘనంగా ప్రారంభమైంది. మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా,...
తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. ఈ మేరకు మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలతో...
బడ్జెట్ సమావేశాలపై గవర్నర్ తమిళిసైతో మంత్రి ప్రశాంత్ రెడ్డి, అధికారులు సమావేశం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, బడ్జెట్ సమర్పణకు గవర్నర్ ఆమోదం, గవర్నర్ ప్రసంగంపై సోమవారంతో స్పష్టత వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన విధంగానే ఫిబ్రవరి 3వ తేదీన బడ్జెట్ సమావేశాలు...