Home Search
కేరళ - search results
If you're not happy with the results, please do another search
కేరళ టూరిజానికి ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు
అందమైన ప్రదేశంగా అయినా, టూరిస్టు ప్రాంతంగా అయినా సరే కేరళను మించింది లేదంటారు అక్కడకు వెళ్లొచ్చినవాళ్లు. ఎంత చూసినా తరగని ప్రకృతి అందాలు కేరళకు మాత్రమే సొంతం అంటారు. అందుకే కేరళలోని టూరిజం...
కేరళ అడవుల్లో విచిత్రం.. తొండం లేకుండా ఏనుగు పిల్ల
ఏనుగుకు అందం భారీ కాయం, చాంతాడంత చెవులు, ఘీంకరించే తొండం. ఏనుగు పొడవు దాదాపు ఎనిమిది అడుగులకు పైగా ఉంటుంది. ఇక దీని తొండంలో దాదాపు 40 వేల కండరాలు ఉంటాయట. ఏనుగు...
కేరళ పర్యటనలో ప్రధాని మోదీ.. వందేభారత్ ట్రైన్ మరియు దేశంలోనే తొలి వాటర్ మెట్రో సర్వీస్ ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన కోసం కేరళ విచ్చేశారు. పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం తిరువనంతపురం మరియు కాసర్గోడ్ మధ్య రాష్ట్రంలోని మొట్టమొదటి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్...
రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం ఖాళీ, ప్రకటించిన లోక్సభ సెక్రటేరియట్
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నట్టు లోక్సభ సెక్రటేరియట్ ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్సభ సభ్యునిగా/ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంతో ఆయన ఎంపీగా...
దేశంలో కొత్తగా 268 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, కర్ణాటక, కేరళలోనే ఎక్కువ
దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల నమోదులో కొద్దీ పెరుగుదల కన్పిస్తుంది. గత 24 గంటల్లో మొత్తం 97,266 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 268 మందికి పాజిటివ్ గా...
దేశంలో 100 లోపే కరోనా కేసులు నమోదు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనే కొంత ఎక్కువ
దేశంలో కొత్తగా 100 లోపే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 1,29,504 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 89 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
దేశంలో కొత్తగా 100 లోపే కరోనా కేసులు, కేరళ, కర్ణాటకలోనే కొంత ఎక్కువ
దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్తగా 100 లోపే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో మొత్తం 1,36,102 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 93 మందికి...
దేశంలో మరో 121 మందికి కరోనా పాజిటివ్, కేరళ, కర్ణాటకలోనే కొంత ఎక్కువ
దేశంలోని పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో మొత్తం 1,69,568 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 121 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 0.07...
జనవరి 2, 3 తేదీల్లో కేరళలో జరిగే ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ లో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 2023, జనవరి 2, 3 తేదీల్లో కేరళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. కేరళలోని కన్నూరులో జనవరి 1-3 తేదీల్లో ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ జరగనుంది. ఈ...
దేశంలో కొత్తగా 159 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, కేరళలోనే కొంత ఎక్కువ
దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో మొత్తం 59,510 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 159 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి...