Home Search
గద్దర్ - search results
If you're not happy with the results, please do another search
నా అన్న ప్రజా యుద్ధనౌక గద్దర్.. వైరల్ అవుతోన్న పవన్ భావోద్వేగభరిత కవిత
ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణాన్ని ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనకు అత్యంత ఆప్తుడిగా మారిన జనసేన అధినేత, పవన్ కళ్యాణ్.. గద్దర్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తనను...
మునుగోడులో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా బరిలో దిగనున్న ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు నవంబర్ 3న పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికలో కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీ కూడా బరిలోకి దిగుతుంది....
రాజకీయ నాయకులను వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు
రోడ్డు ప్రమాదాలు ఎంతో మందిని పొట్టనబెట్టుకుంటున్నాయి. వారి కుటుంబాల్లో విషాదాలను మిగుల్చుతున్నాయి. మన దేశంలో ప్రతీ గంటకు సగటున 50 మంది రోడ్డు ప్రమాదాలకు బలి అవుతున్నారు. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి....
మొదలైన సిసలైన రాజకీయం
ఇప్పటి వరకూ పొలిటికల్ వార్ తెలంగాణలో ఒకవైపే నడిచింది. బీఆర్ ఎస్ అధినేత శస్త్రచికిత్స కారణంగా చాలా రోజులు ఇంటికే పరిమితం కావడం, సమావేశాల నిర్వహణ లేకపోవడంతో పదునైన మాటలు వినిపించలేదు. ఇతర...
మరోసారి చర్చనీయాంశంగా చిరంజీవి
అందరివాడు అంటూ.. ఎవరి వైపు అనే ప్రశ్న ఏంటని ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రముఖులు, సెలబ్రిటీలు రాజకీయాల్లోకి రానంత వరకూ అందరివాడిగానే.. అందరూ అభిమానిస్తారు. సెలబ్రిటీలు.. ఏదైనా పార్టీలో చేరిన వెంటనే.. అప్పటి వరకూ...
నంది అవార్డుల పేరు మార్పు
సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తెలంగాణలో అమలు కావనుకున్న పథకాలను అమలు పరుస్తూ ప్రతిపక్షనేతలను ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది....
ఫామ్హౌజ్లో వడ్లపై విచారణకు సిద్ధమా.. కేసీఆర్పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి
తెలంగాణలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రగతి భవన్ గడీలు బద్ధలు కొట్టి.. ఇనుప కంచెను తొలగించామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు తమ సమస్యలు...
కంటోన్మెంట్లో ఎవరి సెంటిమెంట్ పండేనో?
ఒకరు విప్లవ కవి గద్దర్ కుమార్తె. మరొకరు ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన జి.సాయన్న కుమార్తె. ఇద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారు. దివంగతులైన వారి తండ్రుల పేరుతో రాజకీయ రణరంగంలోకి...
రేసులో కాంగ్రెస్ ఎక్కడ?
తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఆయా పార్టీలు అలర్ట్ అయ్యాయి. అధికార పార్టీ అభ్యర్థులను ముందే ప్రకటించేసి రిలాక్స్ గా.. ప్రచారం చేసుకుంటుంటే.. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అంటూ...
మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్
నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలకు నామినేషన్ల గడువు నేటితో పూర్తయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో చివరి రోజైన శుక్రవారం...