Home Search
గుమ్మనూరు జయరాం - search results
If you're not happy with the results, please do another search
మంత్రి జయరాం అజ్ఞాతం వెనుక కారణం అదేనా?
ఇంఛార్జ్ల మార్పు వ్యవహారం వైసీపీలో చిచ్చు రాజేస్తోంది. టికెట్ దక్కని నేతలంతా అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టికెట్ దక్కని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మరో...
ఈసారి కూడా వైసీపీదే విజయమా?
కర్నూల్ జిల్లా గుంతకల్లులో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. తెలుగు దేశం పార్టీ తరపున మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం పోటీ చేస్తుండగా.. వైఎస్సార్సీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి ఎన్నికల బరిలో ఉండటంతో...
తెలుగు తమ్ముళ్లలో కొత్త పరేషాన్..
ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సొంతపార్టీలో అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో అలిగి పక్క పార్టీలకు వెళుతున్న నేతలతో కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఇన్నాళ్లూ జెండా మోసిన తమకు కాకుండా ఎన్నికల...
కర్నూల్ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరంటే..?
పెద్ద ఎత్తున సిట్టింగ్లను పక్కకు పెట్టేస్తుండడంతో వైసీపీలో అసంతృప్తి బుసలు గక్కుతోంది. టికెట్ దక్కని సిట్టింగ్లు.. టికెట్ ఆశించి భంగపడిన నేతలంతా పార్టీని వీడుతున్నారు. ఈక్రమంలో వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ దక్కే...
వైసీపీలో అభ్యర్థుల కొరత?
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీలో అభ్యర్థుల కొరత ఉందా..? ధీటైన అభ్యర్థుల ఎంపికకు అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపసోపాలు పడుతున్నారా..? అందుకే నిబంధనలను పక్కకు పెట్టి ఒకే కుటుంబానికి చెందిన వారైనా.....
గుంటూరు కాదు..నంద్యాల అయితేనే ఓకే
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలో సీట్ల పంచాయితీ గోల ఎక్కువవుతుంది. ఇప్పటికే మూడు జాబితాలను ప్రకటించేసిన సీఎం జగన్.. తుది జాబితా కూడా ప్రకటించి ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు....
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కర్నూలులో ‘రాయలసీమ గర్జన’.. పాల్గొన్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు, రాష్ట్ర వికేంద్రీకరణ అభివృద్ధికి మద్దతుగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో 'రాయలసీమ గర్జన' నిర్వహించింది. సోమవారం కర్నూలులోని ఎస్టీబీసీ డిగ్రీ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల...
రేపు ఆదోనిలో సీఎం జగన్ పర్యటన.. ‘జగనన్న విద్యా కానుక’ కిట్ల పంపిణీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లా, ఆదోనిలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో 'జగనన్న విద్యా కానుక' కిట్లు పంపిణీ చేయనున్నారు. పాఠశాలలు పున:ప్రారంభించబడుతున్న సందర్భంగా సీఎం వైఎస్ జగన్...
ఏపీలో నేటి నుంచి వైసీపీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర.. పాల్గొంటున్న 17 మంది మంత్రులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఎన్నికలలో మళ్ళీ విజయం సాధించటానికి అధికార పార్టీ ఇప్పటినుంచే ప్రణాళికలు వేస్తోంది. ఇటీవలే 'గడప గడపకు ప్రభుత్వం' పేరుతో ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి...
ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలకు ఇంచార్జి మంత్రులు నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే నూతన కేబినెట్ కొలువుతీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 26 జిల్లాలకు ఇంచార్జి మంత్రులును ఏపీ ప్రభుత్వం నియమించింది....