Home Search
గ్యాస్ సిలిండర్లు - search results
If you're not happy with the results, please do another search
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ
విజయనగరం సభ వేదికగా ఎన్నికల శంఖారావం పూరించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఏపీ వాసులకు హామీల వర్షం కురిపించారు. అదే సమయంలో అధికార వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ...
చిరంజీవి, రాష్ట్ర ప్రజల జోలికి రావొద్దని హెచ్చరిక
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వారాహి విజయభేరి సభకు ఎప్పటిలాగే విశేష స్పందన లభించింది.ఈ సభలో 50 ఏళ్లు దాటిన బీసీలకు రూ.4 వేల పింఛన్ పంపిణీ చేస్తామని,...
మరి విజయం ఫిక్సా!!
తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీలు దోహద పడ్డాయి. కర్ణాటక స్ఫూర్తితో ఆరు...
బీఆర్ఎస్ మేనిఫెస్టో.. నిరుద్యోగులను లైట్ తీసుకున్న కేసీఆర్
మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు గులాబీ బాస్ కేసీఆర్. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందరికంటే ముందే తమ అభ్యర్థులను రేస్లోకి దింపి పరుగెత్తిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో మొన్నటి...
మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన.. ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో టీడీపీ తొలివిడత మేనిఫెస్టో విడుదల
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్లో మరో ఏడాదిలో రానున్న ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. రాష్ట్రంలోని...
అగ్నిప్రమాదాల నివారణ చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎస్ శాంతి కుమారి
వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు జరిగే అన్ని భవన సముదాయాల్లో అగ్ని ప్రమాద నివారణ చర్యలను వెంటనే చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు....
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్, గెలిస్తే నరేంద్ర మోదీ స్టేడియం పేరును మారుస్తామని హామీ
గుజరాత్ ఎన్నికల వేళ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం పేరును మళ్ళీ సర్దార్ పటేల్ స్టేడియంగా మారుస్తామని హామీ...
సంగారెడ్డిలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చ్ 4 వరకు 10 రోజుల పాటుగా రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి...
రేపు దేశవ్యాప్తంగా అన్ని కోవిడ్ ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహణ
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో కొత్త వేరియంట్ ప్రభావంతో కోవిడ్ వ్యాప్తి ఉద్ధృతమైతే సన్నద్ధంగా ఉండడంలో భాగంగా అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలో కోవిడ్...
దేశంలో మళ్ళీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. ఈసారి ఎంత పెరిగాయంటే?
గురువారం వంట గ్యాస్ ఎల్పీజీ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. ఈ నెలలో గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం రెండవసారి కావడం విశేషం. ఈరోజు నుంచి అమలులోకి వచ్చిన ధరల ప్రకారం.. 14.2...