Home Search
జీవీఎంసీ - search results
If you're not happy with the results, please do another search
కూటమిలో అంతర్గత పోరు.. వైజాగ్ సౌత్ టికెట్పై ఉత్కంఠ!
వైసీపీ ఎప్పుడో అభ్యర్థుల లిస్ట్ ప్రకటించేసుకుంది. మార్చి 16న మొత్తం జాబితాను జగన్ రిలీజ్ చేశారు. అంతకముందే విడుతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చింది వైసీసీ. భారీ స్థాయిలో సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలను...
నవంబర్ 11న విశాఖ పర్యటనకు రానున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. నవంబర్ 11న ఆయన విశాఖపట్టణంలో ఒక్క రోజు పర్యటన చేయనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో...
ఉత్తరాంధ్రలో హై అలెర్ట్ – జవాద్ ఎఫెక్ట్
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమేపీ బలపడి తుఫాన్ గా మారింది. దీనికి జవాద్ అని నామకరణం చేసారు. ఇది విశాఖకు 650 కి.మీ.. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ప్రస్తుతం...
ఏపీలో 11 కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైంది వీళ్ళే…
ఏపీలో 11 కార్పొరేషన్లకు మరియు 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలలో గురువారం నాడు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక, చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. ముందుగా అన్ని ప్రాంతాల్లో...
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న కార్పొరేషన్స్, మున్సిపాలిటీల వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో “ఫ్యాన్” హవానే కొనసాగించి, ఏపీ మున్సిపల్ ఎన్నికల...
11 కార్పొరేషన్స్ వైఎస్సార్సీపీ కైవసం, మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ హవా
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ), విజయవాడ, విజయనగరం, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, మచిలీపట్నం, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం వంటి 11 కార్పొరేషన్లలో...
మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపని టీడీపీ, హిందూపురంలో కూడా వైఎస్సార్సీపీ హవా
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఇప్పటికి కేవలం తాడిపత్రి, మైదుకూరు మున్సిపాలిటీల్లోనే అత్యధిక వార్డులు గెలుచుకోగలిగింది. తాడిపత్రిలో మొత్తం 36 వార్డుల్లో టీడీపీ 18, వైఎస్సార్సీపీ...
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం, ఫలితాలపై ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అనంతరం బ్యాలెట్ బాక్సులలోని ఓట్లను లెక్కిస్తున్నారు. ఉదయం 11...
ఏపీలో 3 గంటలవరకు జిల్లాల వారీగా పోలింగ్ వివరాలు, 53.57 శాతం పోలింగ్
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు 53.57 శాతం పోలింగ్ నమోదయినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ప్రకాశంలో అత్యధికంగా 64.31 శాతం...
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు
ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కు మార్చి 10 న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి జీవీఎంసీ ఎన్నికలను అధికార వైఎస్సార్సీపీ, ప్రధాన ప్రతిపక్షం...