Home Search
తెలంగాణ సర్కారు - search results
If you're not happy with the results, please do another search
గ్యారెంటీలకు సొమ్ములున్నాయా?.. ఆదాయ వివరాల లెక్కల్లో తెలంగాణ సర్కారు..
అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారెంటీలను అమలు చేసి ప్రజల నమ్మకాన్ని చురగొంది తెలంగాణ సర్కారు. హామీ ఇచ్చినట్లుగానే మిగలిన గ్యారెంటీలను కూడా వంద రోజుల్లోనే అమలు చేయాలని కంకరణం కట్టుకుంది. వచ్చే...
ఏపీ సర్కారు చర్చకు వెనకాడుతోందా? కావాలనే విపక్షం ఇబ్బంది పెడుతోందా?
"కేసీఆర్కు సూటిగా సవాల్ విసురుతున్నా.. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులు, జలాలపై చర్చ పెడదాం. ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం. రెండు రోజులపాటు దీనిపై చర్చిద్దాం. చాలవంటే సమావేశాలను పొడిగిద్దాం. కేసీఆర్, కేటీఆర్, హరీశ్,...
రేవంత్ సర్కారుపై సంచలన కామెంట్స్..
గతేడాది చివర్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ప్రారంభమైంది. హామీల అమలుపై సర్కారు వెంటనే దృష్టి కేంద్రీకరించింది. పాలనను గాడిన పెట్టేందుకు బిజీబిజీగా...
మళ్లీ గర్జిస్తున్న కేసీఆర్
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. అలియాస్ కేసీఆర్.. ఆ పేరుకు తెలంగాణలో ఓ చరిత్ర ఉంది. ఉద్యమనేతగా గుర్తింపు ఉంది. పదేళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగిన రికార్డు ఉంది. కానీ.. అనూహ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో...
ఖజానా ఖాళీ అంటూనే…
‘లంకె బిందెలు ఉన్నాయంటే.. ఇక్కడ ఖాళీ బిందెలు ఉన్నాయి..’ అంటూ అధికారంలోకి వచ్చిన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్న మాట ఇది. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా...
సాధించగలిగితేనే నిలకడగా ఆరు గ్యారెంటీలు
లోక్ సభ ఎన్నికలకు త్వరలోనే తేదీలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో విపక్ష పార్టీలు ఈసారి పదునైన వ్యూహాలు రచించేందుకు సిద్ధం అవుతున్నాయి. బలమైన అభ్యర్థుల ఎంపిక, కేడర్ పటిష్టత...
రేవంత్ ఫోకస్ వాటిపైనే..!
మాట ఇచ్చాక మడమ తిప్పడం ఉండదని నిరూపించుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తహతహలాడుతున్నారు. ఏవేం హామీలతో ప్రజలను, నిరుద్యోగులను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చారో వాటిని నెరవేర్చి చిత్తశుద్ధి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు....
రాష్ట్రాన్ని గాడిన పెట్టే పనిలో రేవంత్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంచలనం శ్వేతపత్రం విడుదల. గత తొమ్మిదినరేళ్లలో రాష్ట్ర అప్పు 72,658 కోట్లు నుంచి రూ.6,71,757 కోట్లకు పెరిగిందని, దాదాపు 10 రెట్లు అప్పు పెంచారని...
కొత్త తరహా ప్రజాస్వామ్యం..?
ప్రజాస్వామ్య దేశంలో పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. చర్చించి.. ప్రశ్నించి.. సమాధానబరిచి ఆమోదం పొందాల్సిన బిల్లులు.. చర్చలు, ప్రశ్నలు, సమాధానాలు లేకుండానే పాసైపోతున్నాయి. ఆ బిల్లుల సంగతి అటుంచితే, పదో.. ఇరవయ్యే కాదు.. యాభయ్యో.....
ప్రజా ప్రభుత్వంలో ప్రజా‘‘వాణి’’కి విలువెంత?
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎనుముల రేవంత్రెడ్డి తమది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమని నిరూపించుకునే దిశగా ఆది నుంచీ అడుగులు వేస్తున్నారు. రేవంత్ పాలనకు సమయం పట్టవచ్చునని భావించిన వారి అంచనాలు...