Home Search
నవజ్యోత్ సింగ్ సిద్ధూ - search results
If you're not happy with the results, please do another search
పంజాబ్ కాంగ్రెస్ లో విబేధాలు, సోనియాగాంధీతో నవజ్యోత్ సింగ్ సిద్ధూ సమావేశం
పంజాబ్ కాంగ్రెస్ లో కీలక నాయకుల మధ్య చోటుచేసుకున్న విబేధాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఇటీవలే పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ భేటీ అయిన సంగతి తెలిసిందే....
నవజ్యోత్ సింగ్ సిద్ధూ కీలక నిర్ణయం, పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామా వెనక్కి…
కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ సెప్టెంబర్ 28న పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా చరణ్జిత్ సింగ్ చన్నీ బాధ్యతలు తీసుకోవడం, సిద్ధూ రాజీనామా అనంతరం...
పంజాబ్ లో కీలక పరిణామం, పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా
పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ సెప్టెంబర్ 28, మంగళవారం పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా...
పంజాబ్ లో కీలక పరిణామం, పీసీసీ పగ్గాలు దక్కించుకున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ
పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ నియమించబడ్డారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నట్టు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ఆదివారం రాత్రి...
పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ నవజ్యోత్సింగ్ సిద్దూకి షాక్.. ఏడాది జైలు శిక్ష విధించిన సుప్రీం కోర్ట్
పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్సింగ్ సిద్దూకు భారీ షాక్ తగిలింది. ఆయనకు సుప్రీంకోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. 1988లో రోడ్డుపై దాడి చేసిన ఘటనలో...
పంజాబ్ కొత్త పీసీసీ చీఫ్గా అమరీందర్ సింగ్ రాజా వారింగ్.. ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
శనివారం అర్థరాత్రి పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిపిసిసి) అధ్యక్షుడిగా అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నియమించారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్...
ఎన్నికల్లో ఓడిన 5 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల రాజీనామా కోరిన సోనియా గాంధీ, తన రాజీనామా లేఖను పంపిన...
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి చెందడంతో కాంగ్రెస్ హైకమాండ్ ప్రక్షాళన చేపట్టింది. ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యులను చేస్తూ ఆయా రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను రాజీనామా...
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు: కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చరణ్జిత్ సింగ్ చన్నీపేరు ప్రకటన
పంజాబ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 20వ తేదీన 117 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం దక్కించుకునేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంది. అయితే ఎట్టకేలకు...
పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ పేరుతో కొత్తపార్టీ ప్రకటన
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి 7 పేజీలతో కూడిన రాజీనామా...
పంజాబ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చరణ్జిత్ సింగ్ చన్నీ
పంజాబ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా చరణ్జిత్ సింగ్ చన్నీని ఎంపిక చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు చరణ్జిత్ సింగ్ చన్నీ...