Home Search
నిఖత్ జరీన్ - search results
If you're not happy with the results, please do another search
వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ను సత్కరించిన తెలంగాణ సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్
తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్, గత కొన్నిరోజుల క్రితం జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 50 కిలోల విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకొని రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో...
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో నిఖత్ జరీన్ కు స్వర్ణపతకం, అభినందించిన సీఎం కేసీఆర్
న్యూఢిల్లీలోని కే.డి జాదవ్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీల్లో 50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ స్వర్ణ పతాకాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి...
బాక్సింగ్ లో నిఖత్ జరీన్ కు స్వర్ణపతకం, తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ ను అభినందించిన సీఎం కేసీఆర్
ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో 52 కేజీలు విభాగంలో నిఖత్ జరీన్ స్వర్ణపతకం సాధించింది. ప్రపంచ మహిళల బాక్సింగ్లో భారత్ తరపున స్వర్ణం సాధించిన ఐదో బాక్సర్గా నిలవడమే కాకుండా,...
జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకున్న తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్
తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. 6వ మహిళల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ను నిఖత్ జరీన్ కైవసం చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం భోపాల్...
కామన్ వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ అభినందించిన ఎమ్మెల్సీ కవిత
ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హామ్ వేదికగా ఇటీవల జరిగిన కామన్ వెల్త్ గేమ్స్-2022లో మహిళల 50 కిలోల బాక్సింగ్ విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే....
నిఖత్ జరీన్, ఈషాసింగ్ లకు రూ.2 కోట్ల చెక్కులను, మొగిలయ్యకు రూ.కోటి చెక్ ను అందించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో గురువారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం...
స్వర్ణపతక విజేత నిఖత్ జరీన్ కు రూ.5 లక్షల నజరానా ప్రకటించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన నిఖత్ జరీన్ ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో 52 కేజీలు విభాగంలో స్వర్ణపతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిఖత్ జరీన్ కు...
ఈనెల 5న ఢిల్లీకి వెళ్లనున్న ఎమ్మెల్సీ కవిత.. బీబీసీ అవార్డుల కార్యక్రమానికి హాజరు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 5వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో కవిత పాల్గొననున్నారు. ఇంకా ఈ...
ఈ దేశం సరైన నాయకుడి కోసం, పార్టీ కోసం వేచి చూస్తోంది – హైదరాబాద్ ఇఫ్తార్ విందులో సీఎం...
యావత్ ముస్లిం సమాజానికి హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఈ మేరకు ఆయన రంజాన్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ముస్లింలకు ఇచ్చే...