Home Search
న్యూఢిల్లీ - search results
If you're not happy with the results, please do another search
ఏప్రిల్ 1న భోపాల్ లో ప్రధాని మోదీ పర్యటన, భోపాల్-న్యూఢిల్లీ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి (ఏప్రిల్ 1, శనివారం) మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు భోపాల్ లోని కుషాభౌ...
న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల రెండో జాతీయ సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ
న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, ముఖ్యమైన విధాన సంబంధిత విషయాలపై అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకోవడానికి మరియు భారతదేశాన్ని కొత్త...
అంబ్ అందౌరా-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం ఉదయం ఉనాలోని అంబ్ అందౌరా నుండి న్యూఢిల్లీ వరకు నడిచే కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్...
న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో పార్టీ ఆఫీస్ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో పార్టీ ఆఫీస్ నిర్మాణ పనులను పరిశీలించారు. వసంత్ విహార్ లో 1,100 చదరపు మీటర్ల...
న్యూఢిల్లీ ఎయిమ్స్ నూతన డైరెక్టర్ గా డాక్టర్ ఎం.శ్రీనివాస్ నియామకం
న్యూఢిల్లీ లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నూతన డైరెక్టర్ గా డాక్టర్ ఎం.శ్రీనివాస్ నియమితులయ్యారు. ఎయిమ్స్ కొత్త డైరెక్టర్ గా డా.ఎం.శ్రీనివాస్ నియామకానికి ప్రధాని నరేంద్ర మోదీ...
హర్ ఘర్ తిరంగా: న్యూఢిల్లీలోని తన ఇంటిపై జాతీయజెండాను ఎగురవేసిన అమిత్ షా
భారత స్వాతంత్య్ర 75వ సంవత్సరాన్ని పురస్కరించుకుని దేశంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ను జరుపుకుంటున్న తరుణంలో హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని బలోపేతం చేసే దిశగా ఆగస్టు 13 మరియు 15...
రేపు న్యూఢిల్లీలో “బయోటెక్ స్టార్టప్ ఎక్స్పో-2022” ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (జూన్ 9, గురువారం) ఉదయం 10:30 గంటలకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో "బయోటెక్ స్టార్టప్ ఎక్స్పో-2022"ను ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు....
నేడు న్యూఢిల్లీలోని నివాసంలో సిక్కు ప్రతినిధి బృందానికి ఆతిథ్యం ఇవ్వనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని తన నివాసంలో శుక్రవారం సాయంత్రం సిక్కు ప్రతినిధి బృందానికి ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ప్రధాని...
ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలంగాణ వారి కోసం న్యూఢిల్లీ, హైదరాబాద్ లో హెల్ప్ లైన్ సెంటర్స్ ఏర్పాటు
రష్యా సైనిక చర్యతో ఉక్రెయిన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న విషయం తెలిసిందే. కాగా ఈ పరిస్థితుల్లో పలువురు తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల కూడా ఉక్రెయిన్ లో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో...
టామ్ టామ్ నివేదికలో ఢిల్లీది ఎన్నో ప్లేస్?
ఆమ్స్టర్డామ్కు చెందిన లొకేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్.. టామ్టామ్ 2023 రిపోర్టును విడుదల చేసింది.దీని ప్రకారం ప్రపంచంలోనే ఆరో మోస్ట్ క్రౌడెడ్ సిటీగా బెంగళూరు నిలిచింది. టామ్టామ్ రిపోర్టు ప్రకారం..ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఉన్న...