Home Search
పోలింగ్ అధికారి - search results
If you're not happy with the results, please do another search
ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. జూలై 21న కౌంటింగ్
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. పార్లమెంట్ ఆవరణలో ఉభయ సభల ఎంపీలు ఓటేయగా, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము...
ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారానికి నేటితో ఆఖరు.. పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గానికి జరుగుతున్న ఉపఎన్నికల ప్రచారానికి గడువు నేటితో ముగియనుంది. గడచిన కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న పార్టీలు మంగళవారం సాయంత్రం 5 గంటలకు తమ ప్రచారాన్ని ఆపనున్నాయి....
ప్రివెంట్యూ డిటర్మినేషన్ పద్ధతి అంటే ఏంటి?
18 ఏళ్లు నిండిన భారత పౌరులందరూ భారత రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కును పొందొచ్చు . చివరకు జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని భారత...
పోలింగ్ సమయాన్ని పెంచిన ఎన్నికల సంఘం
తెలంగాణలో మే 13న పోలింగ్లో పాల్గొనే వారికి కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో మే 13న జరిగే పోలింగ్ సమయాన్ని పెంచింది తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఆరోజు...
ఏపీ ఎన్నికలు.. వలంటీర్ల పైనే విపక్షాల చూపు
వలంటీర్లే మా సైన్యం.. అని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో వెల్లడించారు. వలంటీర్లలో 90 శాతం మంది వైసీపీ వాళ్లే ఉన్నారని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా...
ఓటరు స్లిప్పు లేకపోయినా ఓటేయండి.. ఇలా..
తెలంగాణలో అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ మొదలయింది. మరికొద్ది గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈవీఎమ్లను పోలింగ్...
గెలుపుపై పెరుగుతున్న ఉత్కంఠ..బెట్టింగ్లకు లేచిన తెర
తెలంగాణలో ఎన్నికలకు మరికొద్ది గంటల్లో ఎండ్ కార్డ్ పడబోతోంది. నవంబర్ 30న జరగనున్న పోలింగ్తో.. తమ ఓట్లతో ఓటర్ దేవుడు అభ్యర్థి జాతకాలను తేల్చేయనుండటంతో అన్ని పార్టీలలో గుబులు మొదలయింది. ఇప్పటికే ఎన్నికల...
కీలక ఘట్టం ఆరంభం.. ఇక హోరెత్తనున్న పోరు
తెలంగాణ ఎన్నికల్లో కీలక ఘట్టం ఈ రోజు మొదలైంది.. గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లోని రిటర్నింగ్ అధికారులు...
నోట్ల కట్టలు ఓట్ల కోసమేనా..?
ఎన్నికల కోడ్ కూయగానే.. పోలీసులు రంగంలోకి దిగారు. నిబంధనల అమల్లో భాగంగా తనిఖీలు మొదలుపెట్టేశారు. రూ. 50 వేలకు మించి నగదు కానీ.. అధిక బంగారం, వస్తువులు కానీ.. సరైన పత్రాలు లేకుండా...
ఏపీలో 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్
ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ మేరకు వెలగపూడిలోని తాత్కాలిక అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పోలింగ్ జరుగుతోంది. అసెంబ్లీలోని కమిటీ...