Home Search
బొంతు రామ్మోహన్ - search results
If you're not happy with the results, please do another search
వస్తామంటే వద్దంటామా..! కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ నేతలు
లేదు.. లేదు.. అంటూనే తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. లోక్సభ ఎన్నికల ముందే జోరుగా బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. నీతి నియమాలు .....
బాగ్లింగంపల్లిలో 126 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నాడు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అందులో భాగంగా ముందుగా కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి...
50 కంప్యాక్టర్ వాహనాలు, కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన, ఆధునికమైన 50 కంప్యాక్టర్ వాహనాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం ఉదయం ప్రారంభించారు. అలాగే నెక్లెస్...
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించనున్న మంత్రి కేటిఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెఛ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మరియు చుట్టూ పక్కల ప్రాంతాల్లో దాదాపు లక్ష ఇళ్ల నిర్మాణం...
వరద ప్రభావిత కుటుంబాలకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందించిన మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల వలన ప్రభావితమైన కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలో ఈ రోజు...
హైదరాబాద్ నగర చరిత్రలో రెండో అతిపెద్ద వర్షపాతం ఇదే: మంత్రి కేటిఆర్
వరద సహాయక పునరావాస చర్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. సోమవారం నాడు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్, చీఫ్ సెక్రటరి...
వచ్చే మూడు, నాలుగు రోజుల్లో భారీవర్షాలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి కేటిఆర్
గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో హైద్రాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని...
వరద బాధితులకు సీఎం రిలీఫ్ కిట్, రూ.2,800 విలువైన నిత్యావసరాలు, 3 బ్లాంకెట్లు
హైదరాబాద్ నగరంలో వరదలకు ముందున్న సాధారణ స్థితిని త్వరితగతిన తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. శనివారం నాడు జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో...
వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల తక్షణ మరమ్మతులకు రూ.297 కోట్లతో పనులు: మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో వరద ముంపు ప్రాంతాల్లో మూడో రోజు కూడా విస్తృతంగా పర్యటించిన అనంతరం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు శుక్రవారం సాయంత్రం జీహెఛ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెఛ్ఎంసీ, వాటర్ వర్క్స్,...
రూ.26.45 కోట్లతో నిర్మించిన బైరామల్గూడ ఫ్లైఓవర్ను ప్రారంభించిన మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఎస్.ఆర్.డి.పి ప్యాకేజి-2 లో భాగంగా రూ.26.45 కోట్ల వ్యయంతో నిర్మించిన బైరామల్గూడ కుడివైపు ఫ్లైఓవర్ను రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు...