Home Search
మహబూబ్నగర్ - search results
If you're not happy with the results, please do another search
మహబూబ్నగర్ పర్యటనలో మంత్రి కేటీఆర్.. దివిటిపల్లిలో అమరరాజా కంపెనీకి భూమిపూజ మరియు ఐటీ టవర్ ప్రారంభం
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శనివారం మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీటిలో ప్రధానంగా జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి...
నిజామాబాద్, మహబూబ్నగర్, సిద్దిపేట, నల్గొండల్లో వరుసగా ఐటీ హబ్లు ప్రారంభం: మంత్రి కేటీఆర్
రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ పరిశ్రమను విస్తరించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు నగరాల్లో ఐటీ హబ్ ల ఏర్పాటుపై...
డిసెంబర్ 4న మహబూబ్నగర్ లో సీఎం కేసీఆర్ పర్యటన, నూతన సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 4వ తేదీన మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నట్టు రాష్ట్ర పర్యాటక, క్రీడా, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా నూతన...
మహబూబ్నగర్ ఫ్రీడమ్ ర్యాలీలో తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, విమర్శలపై వివరణ
తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివాదంలో చిక్కుకున్నారు. శనివారం మహబూబ్నగర్లో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో ఆయన పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ...
మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. పేరూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు నేడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా దేవరకద్ర, కొడంగల్ నియోజకవర్గాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ క్రమంలో...
మహబూబ్నగర్లో జనం గోస-బీజేపీ భరోసా సభలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో ప్రస్తుతం రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపడుతున్న సంగతి తెలిసిందే. బండి సంజయ్ రెండో విడత యాత్ర ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలో...
రేపు తెలంగాణకు రానున్న జేపీ నడ్డా, మహబూబ్నగర్ లో బీజేపీ సభకు హాజరు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు (మే 5, గురువారం) తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ రాష్ట్రంలో రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’...
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి విజయం
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి విజయం సాధించారు. ముందుగా మొదటి ప్రాధాన్యత...
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ : 8021 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో ఏడు రౌండ్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవి 8,021...
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానం: ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం మూడు రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి...