Home Search
మైక్రోసాఫ్ట్ - search results
If you're not happy with the results, please do another search
మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయంతో.. కనుమరుగు కానున్న వర్డ్ ప్యాడ్
కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ వినియోగించే వారందరికీ ఎక్కువగా తెలిసిన టూల్ వర్డ్ ప్యాడ్. ఏవైనా రాసుకోవడానికి, నోట్ చేసుకోవడానికి వర్డ్ ప్యాడ్నే ఎక్కువగా వాడుతూ ఉంటారు. టెక్నాలజీ పెరిగి ఎన్నో టూల్స్ అందుబాటులోకి...
మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన: రూ.16,000 కోట్లతో హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ 3 డాటా సెంటర్ల ఏర్పాటు
ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడికి ముందుకొచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తోన్న ఆ సంస్థ తాజాగా మరో 3 డాటా సెంటర్ల...
హైదరాబాద్లో ఐటీ డెవలప్మెంట్ కోసమే నాడు బిల్ గేట్స్ను ఒప్పించి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చా – చంద్రబాబు నాయుడు
హైదరాబాద్లో ఐటీ డెవలప్మెంట్ కోసమే నాడు కష్టమైనా బిల్ గేట్స్ను ఒప్పించి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చానని తెలిపారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం ఇండియన్ స్కూల్...
దేశంలో కరోనా ఉధృతి : గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సాయం
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరోనాపై పోరాటంలో భాగంగా పలు దేశాలు భారత్ కు చేయూత నిచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన...
సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్, వచ్చే ఎన్నికల్లో అధికారంపై కామెంట్స్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం సీఐఐ తెలంగాణ రాష్ట్ర వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణకు అనేక...
యూట్యూబ్ కొత్త సీఈవోగా ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్ నియామకం
దిగ్గజ గ్లోబల్ ఆన్లైన్ వీడియో షేరింగ్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ 'యూట్యూబ్' యొక్క కొత్త సీఈవోగా భారత సంతతికి చెందిన/ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్ నియమితులయ్యారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, అడోబ్,...
భారత్లో పాలకులకు ఆర్థిక అభివృద్ధి కన్నా రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి, లేదంటే ఇండియానే నంబర్ వన్ – మంత్రి...
భారత్లో పాలకులకు ఆర్థిక అభివృద్ధి కన్నా రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి ఉంటుందని, లేదంటే ప్రపంచంలో ఇండియానే నంబర్ వన్ గా నిలుస్తుందని పేర్కొన్నారు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు....
వరల్డ్ రిచెస్ట్ ఇండియన్గా ముఖేష్ అంబానీ.. రెండో స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గౌతమ్ ఇండస్ట్రీస్ అధినేత గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు. ఈ మేరకు ప్రఖ్యాత ఫోర్బ్స్ రియల్ టైమ్ ప్రకటించింది....
సీఎం జగన్ కీలక నిర్ణయం.. కాలుష్య నియంత్రణ కోసం ఇకపై ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ విధింపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణలో భాగంగా.. ఏపీలో ఇక నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు సీఎం జగన్...
రేపు విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (ఆగస్టు 26, శుక్రవారం) విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. విశాఖలో సాగర తీరాన్ని పరిరక్షించేందుకు అమెరికాకు చెందిన స్వచ్చంద సంస్ధ పార్లే ఫర్ ది...