Home Search
రామచంద్రపురం - search results
If you're not happy with the results, please do another search
రామచంద్రపురం ఎవరిది.?
ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే ఏడు జాబితాలు ప్రకటించి ప్రచారానికి సిద్ధమవుతుండగా.. పొత్తుల లెక్కలలో సీట్ల సర్ధుబాటు కోసం టీడీపీ-జనసేనల కూటమి ఇంకా తర్జనభర్జన పడుతుంది....
జనసేన పార్టీ నుంచి వైసీపీకి జంప్
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న సమయంలో అన్ని పార్టీలకు అసంతృప్తి సెగలు గట్టిగానే తాకుతున్నాయి. తాజాగా అలా జనసేన పార్టీకి సీనియర్ నేత షాక్ తగిలింది. కొద్ది రోజులుగా డాక్టర్ బి.ఆర్...
త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ పావులు
ఏపీలో గెలుపే లక్ష్యంగా కూటమి పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తూ దూసుకుపోతున్నారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం, కూటమి క్యాండిడేట్ల గెలుపుపై పవన్...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
ఏపీ ప్రభుత్వ పిటీషన్ను తోసిపుచ్చిన హైకోర్టు, త్వరలోనే ‘మహా పాదయాత్ర’ పునఃప్రారంభిస్తామన్న అమరావతి జేఏసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధానుల అంశం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. తాజాగా మంగళవారం ఏపీ హైకోర్టు ప్రభుత్వ అప్పీల్ పిటిషన్ను కొట్టివేసింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన 'మహా...
ఏపీ ప్రభుత్వం కీలక ఉతర్వులు.. అల్లూరి జిల్లాలో కొత్తగా చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉతర్వులు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొత్తగా చింతూరు రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని...
అమరావతి రైతుల కీలక నిర్ణయం, పోలీసుల తీరుకు నిరసనగా ‘మహా పాదయాత్ర’ తాత్కాలికంగా నిలిపివేత
ఆంధ్రప్రదేశ్లోని అమరావతి రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా 'మహా పాదయాత్ర' తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శనివారం రాజధాని జేఏసీ నేతల సమావేశంలో నిర్ణయించారు. పోలీసులు తమను...
తెలంగాణలో ఫీవర్ సర్వే.. లక్ష మందిలో వెలుగు చూసిన కోవిడ్-19 లక్షణాలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఫీవర్ సర్వేలో.. తొలి రెండు రోజుల్లోనే సంచలన స్థాయిలో లక్ష మందికి పైగా కోవిడ్-19 లక్షణాలతో ఉన్నట్లు గుర్తించారు. వైద్య, ఆరోగ్య శాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్ తదితర...
ఏపీలో మంత్రివర్గ విస్తరణ, మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 22, బుధవారం నాడు మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం జరిగింది. రాజ్ భవన్ లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో రాష్ట్ర మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రమాణ స్వీకారం...
పలు అసెంబ్లీ, పార్లమెంట్లకు ఇన్ఛార్జ్లను నియమించిన పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ జనవరి 6, సోమవారం నాడు రాష్ట్రంలో పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు పార్టీ ఇన్ఛార్జ్లను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో...