Home Search
రాష్ట్రం - search results
If you're not happy with the results, please do another search
ఆ రాష్ట్రంలో పిటీషన్ల వెల్లువ
దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడే కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికలు మరికొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండటంతో నేతల ప్రచారాలు, హెర్డింగ్స్, బోర్డింగ్స్తో దేశంలోని...
రాష్ట్రం కోసం తాను నష్టపోవడానికైనా సిద్ధపడిన పెమ్మసాని
పొలిటీషియన్స్.. ప్రతీది వారికి రాజకీయమే.. ఏ విషయాన్ని అయినా వారు రాజకీయంగానే చూస్తుంటారు. ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా దానిని రాజకీయంగా వారికి అనుకూలంగా మలుచుకుంటారు. పేరుకు అభివృద్ధి అని చెప్పినా.. ఈ...
తెలంగాణ కంటే ఉమ్మడిరాష్ట్రంలోనే బెటరట!
అవిభాజిత ఆంధ్రపదేశ్ 2014లో రెండు ముక్కలైంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ఏర్పాటైంది. విభజన సమయంలో ఎన్నో ఉద్విగ్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధానంగా ఏపీవాసులు ఏదో వెలితిగా ఫీలయ్యారు. కుటుంబంలోని కొందరు వేరు...
ఆ రాష్ట్రంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్..అది ఇండియాలోనే ఉందని తెలుసా?
ఇండియన్ రైల్వే వ్వవస్థ అనగానే కోట్లాదిమందిని తమ గమ్యస్థానాలకు చేర్చే అది పెద్ద వ్యవస్థగానే అందరికీ తెలుసు. నిజంగా ఇది భారత్కు లభించిన అమూల్యమైన వారసత్వం. ఎంతోమంది సామాన్యులకు తమ ఆప్తులను కలిపే...
తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తే.. దేశం కూడా అదే ఫాలో అవుతోంది – మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తే.. దేశం కూడా అదే ఫాలో అవుతోందని పేర్కొన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు. మంగళవారం ఆయన వర్చువల్ విధానంలో సంగారెడ్డిలో కొత్తగా ఏర్పాటు...
సుఖోయ్ యుద్ధ విమానంలో విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము తన తొలి యుద్ధ విమానంలో శనివారం అస్సాంలోని తేజ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లో బయలుదేరింది. మూడు రోజుల అస్సాం పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది...
తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, కానీ రాష్ట్రం కేంద్రప్రభుత్వంతో కలిసి రావడం లేదు – ప్రధాని మోదీ
తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, కానీ రాష్ట్రం కేంద్రప్రభుత్వంతో కలిసి రావడం లేదని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. శనివారం ఆయన హైదరాబాద్ పర్యటన సందర్భంగా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద సికింద్రాబాద్-తిరుపతి...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై రాష్ట్రంలో 24 గంటలు షాపులు, రెస్టారెంట్లు తెరిచి ఉంచేందుకు అనుమతి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో దుకాణలు 24 గంటల పాటు తెరిచి ఉంచేందుకు అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని శుక్రవారం ఉత్తర్వులు...
అస్సాం పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఖాజిరంగా పార్కులో ‘గజ ఉత్సవ్’ ప్రారంభం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అస్సాంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆమె శుక్రవారం ఖాజిరంగా నేషనల్ పార్క్ హైస్కూల్ ప్లేగ్రౌండ్లో రెండు రోజుల పాటు జరిగే 'గజ్ ఉత్సవ్-2023' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు....
రేవంత్ రెడ్డి, బండి సంజయ్కు వైఎస్ షర్మిల ఫోన్.. రాష్ట్రంలో నిరుద్యోగుల అంశంపై ఉమ్మడి కార్యాచరణకు పిలుపు
తెలంగాణ రాజకీయాల్లో శనివారం ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్లకు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఫోన్ చేసారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు...