Home Search
వేద పండితుల - search results
If you're not happy with the results, please do another search
ప్రముఖ జ్యోతిష పండితులు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి శివైక్యం
శ్రీకాళహస్తి దేవస్థాన ఆస్థాన జ్యోతిష పండితుడు, శ్రీశైల, వీరశైవ పీఠాధిపతి ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి (63) శివైక్యమయ్యారు. ఆదివారం సాయంత్రం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. సాయంత్రం హైదరాబాద్ లోని బంజారాహిల్స్కు వెళ్లి...
అంతర్వేదిలో నూతన రథాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని సీఎం వైఎస్ జగన్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న...
సమతా కుంభ్-2024 బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ ఇదే..
సమతా కుంభ్-2024 బ్రహ్మోత్సవాలకు ఆధ్యాత్మిక నగరం శ్రీరామనగరం సిద్ధమయింది. హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి...
రామ్లల్లా ఉండేది ఇక టెంటులో కాదు.. దివ్యమందిరంలో: మోడీ
రామ్లల్లా ఇక టెంటులో ఉండాల్సిన అవసరం లేదని.. దివ్యమందిరంలో కొలువుదీరారని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట క్రతువు ముగిసిన అనంతరం మోడీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు...
రామ్ లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసిన మోడీ
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. వందల ఏళ్లనాటి కోట్లాది మంది భారతీయుల కల సాకారమైంది. అయోధ్యలో మహోత్తరమైన ఘట్టం ఆవిష్కృతమయింది. రామమందిరం ప్రారంభమయింది. అయోధ్యాపురిలో దివ్య తేజస్సుతో బలరాముడు...
ప్రాణ ప్రతిష్ట జరగకపోతే ఆ విగ్రహం పూజకు పనికిరాదా?
సనాతన ధర్మాన్ని ఎక్కువగా నమ్మే హిందువులకు జనవరి నెల చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలోనే చారిత్రాత్మకంగా నిలిచి ఉండే కార్యక్రమం జరగనుంది. అయోధ్యలోని రామమందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఈ నెలలోనే జరగనుంది....
గెలుపే లక్ష్యంగా.. చంద్రబాబు దంపతుల ప్రత్యేక యాగాలు
ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న తెలుగు దేశం పార్టీ ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. అందుకే ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. అధికార వైసీపీని గద్దె దించేందుకు జనసేనతో పొత్తు...
బాధ్యతలు స్వీకరించిన కొత్త మంత్రులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్లో ఇప్పటి వరకు 11 మందికి చోటు దక్కిన విషయం తెలిసిందే. వారిలో ఆరుగురు గురువారం మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల...
భద్రాచలంలో ఘనంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం.. పాల్గొన్న గవర్నర్ తమిళిసై
భద్రాచలంలో సీతారాముల వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం మిథిలా స్టేడియంలో ఈ పట్టాభిషేక కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించగా భక్తులు...
భద్రాద్రిలో సీతారామ కల్యాణం.. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
దక్షిణాది అయోధ్యగా పిలుచుకునే తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారామ కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ క్రమంలో ఆలయ పూజారులు కల్యాణ క్రతువులో భాగంగా ప్రత్యేక పూజలు...