Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కనక సుందరరావు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత, తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే పసల కనక సుందరరావు, పలువురు టీడీపీ నేతలు శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో (వైఎస్సార్సీపీ) చేరారు. వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వానం
ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 26వ తేదీ వరకు శ్రీకాళహస్తిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్...
సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సరళాదేవి
తెలుగుదేశం పార్టీకి (టీడీపీ) చెందిన పలువురు నేతలు బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో (వైఎస్సార్సీపీ) చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ఏటీసీ టైర్స్ డైరెక్టర్ తోషియో ఫుజివారా, కంపెనీ ప్రతినిధులు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏటీసీ టైర్స్ డైరెక్టర్ తోషియో ఫుజివారా, కంపెనీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు తమ నూతన...
ఆ జిల్లాలకు ఈ పేర్లు పెట్టండి.. ఏపీ సీఎం జగన్కు ముద్రగడ లేఖ
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. దీనికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల అయింది. ప్రస్తుతం 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్.. త్వరలోనే 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ గా రూపాంతరం చెందబోతోంది....
ఈనెల 16వ తేదీన అచ్యుతాపురం సెజ్లో జపాన్కు చెందిన ‘ఏటీసీ టైర్స్’ కంపెనీ ప్రారంభించనున్న సీఎం జగన్
విశాఖపట్టణం సమీపంలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఇండస్ట్రియల్ పార్క్ (సెజ్)లో ఇండియాస్ స్పెషల్ ప్రాజెక్ట్స్ జోన్లో జపాన్కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ సంస్థ యకహోమా గ్రూపునకు చెందిన ఏటీసీ నూతన టైర్ల...
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ.. రాష్ట్ర సమస్యలపై స్పందించాలని కోరుతూ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా.. ఈరోజు కేంద్ర హోం మంత్రి అమిత్షాతో సమావేశమయ్యారు. రాష్ట్ర సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. చర్చలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు,...
నేడు పొట్టి శ్రీరాములు జయంతి.. నివాళులర్పించిన ఏపీ సీఎం జగన్
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు జీవితం ఎందరికో ఆదర్శమని సీఎం జగన్ కొనియాడారు. ఆ మహానుభావుడి...