Home Search
సంజీవయ్య - search results
If you're not happy with the results, please do another search
నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం దామోదరం సంజీవయ్య
నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం దామోదరం సంజీవయ్య. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి హరిజన ముఖ్యమంత్రిగా సంజీవయ్య సేవలందించారు. ముఖ్యమంత్రి హోదాలో సంజీవయ్య రిక్షాలో సచివాలయానికి వెళ్లి...
వారి కంచుకోటలు కూలతాయా?
ఎన్నికల వేళ జిల్లాల వారీగా విశ్లేషణలు మొదలయ్యాయి. గత 2019 ఎన్నికల్లో పలు జిల్లాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ సారి ఆ పరిస్థితి ఉంటుందా అంటే కష్టమేనంటున్నారు విశ్లేషకులు. ఈ...
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా.. బల్కంపేట అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు, థ్రిల్ సిటీలో ఘనంగా వేడుకలు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ నగరంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో అనేకచోట్ల పలు సేవా కార్యక్రమాలు మరియు వివిధ సాంస్కృతిక...
చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” – సీఎస్ సోమేశ్ కుమార్
జీవకోటికి ప్రాణవాయువును అందించే చెట్లను నాటడం మనందరి బాధ్యత అని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ అన్నారు. ఈ రోజు తన పుట్టిన రోజును పురస్కరించుకుని “గ్రీన్ ఇండియా...
వైఎస్సార్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టును నేడు ప్రారంభించడం నా అదృష్టం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలత్తూరులో ఏపీజెన్కో మూడో యూనిట్ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అలాగే దీనికిముందు కృష్ణపట్నం పోర్టు పరిధిలోని...
ఈనెల 27న నెల్లూరులో జెన్కో థర్మల్ ప్లాంట్ 3వ యూనిట్ను ప్రారంభించనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 27న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ముత్తుకూరు మండలం జెన్కో థర్మల్ ప్లాంట్లోని మూడో యూనిట్ను ప్రారంభించనున్నారు. కాగా...
తెలంగాణలో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు, కమిటీ నిర్ణయాలివే…
తెలంగాణ రాష్ట్రంలో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణపై ఏర్పాటైన కమిటీ శుక్రవారం నాడు కమిటీ చైర్మన్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె.కేశవరావు నేతృత్వంలో సమావేశమయ్యింది. ఈ సందర్భంగా జి.ఎ.డి విభాగం సిద్ధం చేసిన...
పేదరికాన్ని రూపుమాపేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు తెచ్చారు: మంత్రి కొప్పుల ఈశ్వర్
ఎస్సీలలో నెలకొన్న పేదరికాన్ని పూర్తిగా రూపుమాపే సదాశయంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దళితబంధు పథకానికి రూపకల్పన చేశారని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా...
తెలంగాణలో రాహుల్ గాంధీ రెండో రోజు పర్యటన, గాంధీభవన్లో పార్టీ నేతలతో కీలక సమావేశం
రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ నిన్న వరంగల్ పట్టణంలో నిర్వహించిన 'రైతు సంఘర్షణ సభ'లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ...
నేడే తెలంగాణ కాంగ్రెస్ “రైతు సంఘర్షణ సభ”, రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ ఇదే…
కాంగ్రెస్ పార్టీ కీలకనేత, ఎంపీ రాహుల్ గాంధీ నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. శుక్రవారం సాయంత్రం వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో తెలంగాణ కాంగ్రెస్ నిర్వహిస్తున్న “రైతు సంఘర్షణ సభ” సభలో...