Home Search
సికింద్రాబాద్ - search results
If you're not happy with the results, please do another search
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) నియోజకవర్గం పొలిటికల్ హిస్టరీ..
దేశంలోనే సైనికుల ఆధీనంలో ఉన్న అతిపెద్దదయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్లో.. రెండున్నర లక్షల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. అంతేకాదు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఒకే ఒక్క ఎస్సీ నియోజకవర్గం కంటోన్మెంట్ ఇదే. 2018లో...
యాత్రికులకు సికింద్రాబాద్ రైల్వే గుడ్ న్యూస్..!
సికింద్రాబాద్ రైల్వే ప్రయాణికులకు ఒక శుభవార్త. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐఆర్సీటీసీ మరో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ప్రకటించింది. కాశీ, గయ పవిత్ర పిండదాన్ యాత్ర పేరుతో సెప్టెంబరు 26,...
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన.. జులై 9న సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. సికింద్రాబాద్ ఆషాడ బోనాల ఉత్సవాలు ఈ ఏడాది జులై 9...
ఏప్రిల్ 8న హైదరాబాద్కు ప్రధాని మోదీ రాక.. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్కు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధాని మోదీ సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లో...
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం
సికింద్రాబాద్లోని ప్రముఖ షాపింగ్ మాల్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నలుగురు మహిళలు సహా మొత్తం ఆరుగురు దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు....
సికింద్రాబాద్ డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత పనులు ప్రారంభం.. వారం వ్యవధి పడుతుందన్న బల్దియా
సికింద్రాబాద్లోని మినిస్టర్ రోడ్డులో ఇటీవల భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న డెక్కన్ మాల్ భవనాన్ని కూల్చివేయడానికి బల్దియా సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూల్చివేత ప్రక్రియలో భాగంగా బుధవారం టెండర్ల ప్రక్రియ పూర్తవగా,...
సికింద్రాబాద్ లో అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
సికింద్రాబాద్, రాంగోపాల్పేట పరిధిలోని నల్లగుట్ట ప్రాంతంలో స్పోర్ట్స్, కారు డెకర్స్ సామగ్రికి సంబంధించిన ఆరు అంతస్థుల భవనంలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో నలుగురిని రక్షించగా,...
సికింద్రాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. 30 ఫైరింజన్లు, 70 ట్యాంకర్లతో మంటలు అదుపులోకి, ముగ్గురు గల్లంతు
సికింద్రాబాద్లో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాంగోపాల్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని నల్లగుట్ట ప్రాంతంలో గల ఒక స్పోర్ట్స్ సామగ్రి, కారు డెకర్స్ సామగ్రికి సంబంధించిన గోడౌన్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది....
సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించిన పీఎం మోదీ
తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 15, ఆదివారం ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే 'వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు'...
రేపటినుంచి సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ‘వందే భారత్’ ఎక్స్ప్రెస్ సేవలు.. వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
జనవరి 15 (ఆదివారం) ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే 'వందే భారత్' ఎక్స్ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ మేరకు పీఎంఓ కార్యాలయం...