Home Search
సైబర్ మోసాలు - search results
If you're not happy with the results, please do another search
పెరుగుతోన్న IRCTC యాప్ మోసాలు.. అలర్ట్గా ఉండాలంటున్న అధికారులు
నిజం గడప దాటకముందే ..అబద్దం ఊరంతా చుట్టి వచ్చిందన్నట్లుగా.. ఒరిజినల్ యాప్ కంటే ముందే నకిలీవే మార్కెట్లో రన్ అవుతున్నాయి. ఎక్కువ మంది వాడే ప్రముఖ సైట్లను టార్గెట్ చేసుకున్న కొందరు కేటుగాళ్లు.....
ఆర్థికపరమైన సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం – సీఎస్ శాంతి కుమారి
ఆర్థికపరమైన సైబర్ నేరాల నియంత్రణకై పోలీస్ అధికారులు, రిజర్వ్ బ్యాంక్ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి పేర్కొన్నారు. గురువారం బి.ఆర్.కె.ఆర్ భవన్...
ఆ యాప్లను తొలగించిన గూగుల్, యాపిల్
టెక్నాలజీ ఏ రేంజ్లో డెవలప్ అవుతుందో అదే విధంగా సైబర్ మోసాలు కూడా అదే రేంజ్లో పెరిగిపోతున్నాయి. కొత్త యాప్స్ పేరుతో ఇప్పటికే చాలామంది మోసపోతూ ఉండటంతో.. 'డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్'తాజాగా కొత్త...
గూగుల్ తొలగించిన యాప్లపై కేంద్రం వివరణ
ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఆన్లైన్ మోసాలు తెగ పెరిగి పోతున్న సంఘటనలే కనిపిస్తున్నాయి. అయితే ఇలా బ్యాంకులో ఉన్న సొమ్ము కాజేసే వారి కంటే కూడా లోన్ యాప్ల వల్లే...
డేటింగ్ యాప్లో పరిచయమై..డబ్బులు అడుగుతున్నారా? బీ అలర్ట్
ఈ మధ్య ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయన్న వార్తలే. ప్రజలకు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ఎక్కడో చోట పూర్తి అవగాహన లేక మోసపోవడం, అత్యాశకు పోవడంతో ఆన్ లైన్...
విద్యుత్ బిల్లుల పేరుతో నయా మోసం.. జాగ్రత్తగా లేకపోతే అంతే సంగతులు
కరోనా తర్వాత ఉద్యోగ అవకాశాలు పెద్దగా కనిపించకపోవడంతో..అమాయకులను నిండా ముంచడమే పనిగా పెట్టుకున్నారు కొంతమంది కేటుగాళ్లు. కాస్త టెక్నాలజీలో గ్రిప్ పెంచుకుంటే చాలు అవతలివాళ్లను ఈజీగా బురిడీ కొట్టించొచ్చని కాన్సెప్ట్తో చెలరేగిపోతున్నారు. ఆన్...
వాట్సాప్ స్కామ్స్ పెరిగిపోతున్నాయట.. బీ కేర్ ఫుల్
ప్రతిఒక్కరి మొబైల్లో వాట్సాప్ కామన్ అయిపోయింది. స్మార్ట్ ఫోన్స్ వచ్చిన కొత్తలో కేవలం వాట్సాప్ వాడటానికే మొబైల్స్ కొనేవాళ్ల సంఖ్య అప్పట్లో ఏం తక్కువ లేదు. అంతగా వాట్సాప్ను నెటిజన్లు అడాప్ట్ చేసేసుకున్నారు....
హైదరాబాద్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అండ్ కామర్స్ భేటీ.. పాల్గొన్న మంత్రి కేటీఆర్
నేడు హైదరాబాద్లోని శాసనసభ కమిటీ హాలులో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అండ్ కామర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు పాల్గొన్నారు. వారితో పాటు కేంద్ర...