Home Search
స్క్రీనింగ్ కమిటీ - search results
If you're not happy with the results, please do another search
నేడు తొలి జాబితా !
విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో ఉనికి కోల్పోయిన పార్టీ కాంగ్రెస్. తెలంగాణ ప్రకటనతో ఏపీలో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉండడానికే వెనుకడుగు వేసిన పరిస్థితులు. విభజన తర్వాత జరిగిన రెండు...
అప్పుడు టీడీపీ..ఇప్పుడు బీజేపీ
రానున్న ఎన్నికల్లో బీజేపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేష్ పార్లమెంటు అభ్యర్థులుగా బరిలో దిగడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు టీడీపీ నేతలు అయిన ఈ ఇద్దరూ తర్వాత ...
21న కాంగ్రెస్ అభ్యర్థుల సెకండ్ లిస్ట్?
తెలంగాణలో కాంగ్రెస్ ఫుల్ జోష్లో ఉంది. కొత్త ఊపుతో దూసుకెళ్తోంది. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. మొన్నటి వరకు అభ్యర్థుల ఎంపిక విషయంలో తలామునకలయిన కాంగ్రెస్.. ఎట్టకేలకు అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించేసింది....
కాంగ్రెస్లో టికెట్ల లొల్లి.. రంగంలోకి ఏఐసీసీ
ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. పోలింగ్కు మరో 48 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఓవైపు అధికార పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది. ఇప్పటికే ఓ విడత ప్రచారాన్ని పూర్తి చేసింది. మరో...
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠ.. టికెట్ కోసం ఆశావాహులు.. ముఖ్యనేతల మధ్య పోటాపోటీ
తెలంగాణలో టికెట్ల లొల్లి షూరూ అయింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే గులాబీ బాస్ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించి రాష్ట్ర రాజకీయాలను రసవత్తరంగా మార్చేశారు. ఆశావాహులకు.. పలువురు సీనియర్లకు మొండి చేయి చూపించారు....
ఈ వారం కూడా ఆ లిస్ట్ లేనట్టేనా..?
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ప్రకటన మరింతగా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ నెల మొదటి వారంలో కాంగ్రెస్ తొలి జాబితా వెలువడే అవకాశాలు ఉన్నాయని మొదట అంతా అంచనా వేసినా...
కాంగ్రెస్ అధిష్ఠానానికి విషమ పరీక్ష
అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ ఎలాగున్నా.. సమయం సమీపించాక కాంగ్రెస్ అధినాయకులందరూ ఒకేతాటిపైకి వచ్చారు. పార్టీని అధికారంలోకి తెచ్చారు. గెలిచాక ఎవరి మనసులో ఏమున్నా.. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా బలపరిచి.. అధిష్ఠానం నిర్ణయం...
రేసులో కాంగ్రెస్ ఎక్కడ?
తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఆయా పార్టీలు అలర్ట్ అయ్యాయి. అధికార పార్టీ అభ్యర్థులను ముందే ప్రకటించేసి రిలాక్స్ గా.. ప్రచారం చేసుకుంటుంటే.. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అంటూ...
వైఎస్సార్ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మీద ప్రభుత్వం అందజేయనున్న రెండు 'వైఎస్సార్' అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించినట్లు తెలిపింది....
స్కూల్స్ కు పంపేందుకు ఇప్పటికే 60% తల్లిదండ్రులు సమ్మతి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుండి పున:ప్రారంభం కానున్న పాఠశాలలకు తమ పిల్లలు హజరయ్యేందుకు ఇప్పటికే 60 శాతం విద్యార్థుల తల్లిదండ్రులు తమ సమ్మతిని తెలియజేశారని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి...