Home Search
స్మృతి మంధాన - search results
If you're not happy with the results, please do another search
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్: ఆర్సీబీ మహిళా జట్టు కెప్టెన్గా స్మృతి మంధాన.. ప్రకటించిన విరాట్ కోహ్లీ, ఫా డుప్లెసిస్
మరికొన్ని రోజుల్లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదలవనున్న నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. తమ మహిళల జట్టుకు భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి...
మహిళల టీ20 వరల్డ్ కప్: నేడే భారత్-పాకిస్థాన్ మధ్య తొలి పోరు.. వైస్ కెప్టెన్ స్మృతి మంధానకు గాయం,...
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 12న) కీలక పోరు జరుగనుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ టోర్నీలో తమ తొలి మ్యాచ్లో పాకిస్థాన్ మహిళలతో తలపడనుంది....
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ కు రంగం సిద్ధం, నేడే ఘనంగా ప్రారంభం
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2023/మొదటి సీజన్ కు రంగం సిద్ధమైంది. ఈ చారిత్రాత్మక డబ్ల్యూపీఎల్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. క్రికెట్ అభిమానులు ఆసక్తిగా...
మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2023 ప్రారంభం, ఐదు జట్ల కెప్టెన్స్ వీళ్ళే…
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2023 ప్రారంభానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఇటీవలే బీసీసీఐ డబ్ల్యూపీఎల్-2023 షెడ్యూల్ను ప్రకటించగా, డబ్ల్యూపీఎల్ ప్రారంభ ఎడిషన్ 2023, మార్చి 4...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్షిప్ దక్కించుకున్న టాటా గ్రూప్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభ ఎడిషన్ 2023, మార్చి 4వ తేదీ నుండి 26వ తేదీ వరకు ముంబయిలో జరగనున్న విషయం తెలిసిందే. డబ్ల్యూపీఎల్-2023 వేలం ఫిబ్రవరి 13న ముగియడంతో భారత...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2023 వేలం: 5 ప్రాంఛైజీలు కొనుగోలు చేసిన క్రికెటర్ల జాబితా ఇదే…
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2023 వేలం పక్రియ ఫిబ్రవరి 13, సోమవారం ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. ప్రారంభ డబ్ల్యూపీఎల్-2023 లో ఆడేందుకు మొత్తం 409 మంది ఆటగాళ్లు...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2023 వేలం లైవ్ అప్డేట్స్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2023 వేలం పక్రియ ఈరోజు (ఫిబ్రవరి 13, సోమవారం) మధ్యాహ్నం 2:30 గంటలకు ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో ప్రారంభమైంది. ప్రారంభ డబ్ల్యూపీఎల్-2023 లో ఆడేందుకు...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2023 వేలం: 409 మందితో తుదిజాబితా విడుదల, ఫిబ్రవరి 13న ముంబయిలో వేలం
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అన్ని ఏర్పాట్లతో సిద్దమవుతుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ 2023, మార్చి 4 నుండి...
ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్-2022 ప్రకటన, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యాలకు చోటు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం నాడు పురుషుల టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్-2022 ను ప్రకటించింది. 2022 క్యాలెండర్ ఇయర్ లో బ్యాటింగ్, బౌలింగ్ లేదా ఆల్ రౌండర్ విభాగాల్లో...
మహిళల టీ20 ప్రపంచకప్-2023: 15 మందితో కూడిన భారత్ జట్టు ఇదే, ఏపీ క్రీడాకారిణి అంజలి సర్వాణికి చోటు
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2023 సౌతాఫ్రికాలో జరగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 10వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఎనిమిదో ఎడిషన్ జరగనుంది. ఈ నేపథ్యంలో...