Home Search
హిమాచల్ ప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
రేపు హిమాచల్ ప్రదేశ్లో ప్రధాని మోదీ పర్యటన, బిలాస్పూర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబరు 5వ తేదీన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రూ.3650 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు....
హిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు, స్కూల్ పిల్లలు సహా 16 మంది దుర్మరణం
హిమాచల్ప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కులూ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడ్డారు. కాగా...
హిమాచల్ ప్రదేశ్ లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ “తిరంగ యాత్ర”
ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తాజాగా హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది చివర్లో హిమాచల్ ప్రదేశ్...
హిమాచల్ప్రదేశ్ గవర్నర్ గా బండారు దత్తాత్రేయ ప్రమాణం
బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ను హిమాచల్ప్రదేశ్ గవర్నర్ గా కేంద్రప్రభుత్వం నియమించగా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. హిమాచల్ప్రదేశ్...
హిమాచల్ప్రదేశ్ బయలుదేరిన బండారు దత్తాత్రేయ
బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ను హిమాచల్ప్రదేశ్ గవర్నర్ గా కేంద్రప్రభుత్వం నియమించగా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. హిమాచల్ప్రదేశ్...
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. వరుసగా రెండోసారి కూడా అధికారం దక్కించుకోవాలనుకున్న బీజేపీకి నిరాశ మిగిలింది. మూడు దశాబ్దాలకుపైగా ఐదేళ్లకోకసారి అధికారం మార్చే ఆచారాన్ని హిమాచల్...
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. హిమాచల్ ప్రదేశ్ లో నేడు ఒకే విడతలో 68 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. శనివారం ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రారంభం...
ఏకగ్రీవ పంచాయతీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటన
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 9 న మొదటిదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఏకగీవ్ర...
పెద్దల సభలో ప్రియాంక అడుగుపెడతారా?
ఫిబ్రవరి 27న 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే హిమాచల్ ప్రదేశ్లో ఒకే ఒక్క రాజ్యసభ సీటుకు జరిగే ఎన్నిక పైనే అందరి చూపు ఇక్కడే పడింది. హిమాచల్...
కేంద్రం కీలక నిర్ణయం.. సీబీఐ నూతన డైరెక్టర్గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ నియామకం
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నూతన డైరెక్టర్గా కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ప్రవీణ్ సూద్ను నియమించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర...