Home Search
ఢిల్లీ ఎయిమ్స్ - search results
If you're not happy with the results, please do another search
కరోనా చికిత్స కోసం ఉత్తరాఖండ్ సీఎంను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలింపు
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ కు డిసెంబర్ 18 న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో వైద్యుల సలహా మేరకు ఆయన హోమ్...
ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లపై దాడుల వెనుక చైనీస్ హ్యాకర్ల హస్తం, కీలక డేటా తస్కరణ
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కంప్యూటర్ సిస్టమ్పై దాడి వెనుక సంచలన విషయం వెలుగు చూసింది. ఈ ఘటన వెనుక చైనాకు చెందిన హ్యాకర్ల హస్తం ఉందని...
న్యూఢిల్లీ ఎయిమ్స్ నూతన డైరెక్టర్ గా డాక్టర్ ఎం.శ్రీనివాస్ నియామకం
న్యూఢిల్లీ లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నూతన డైరెక్టర్ గా డాక్టర్ ఎం.శ్రీనివాస్ నియమితులయ్యారు. ఎయిమ్స్ కొత్త డైరెక్టర్ గా డా.ఎం.శ్రీనివాస్ నియామకానికి ప్రధాని నరేంద్ర మోదీ...
క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం.. ఢిల్లీ ఎయిమ్స్కు తరలింపు
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. దీంతో హుటాహుటిన రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్కు...
దేశంలో తోలి బర్డ్ ఫ్లూ మరణం నమోదు, ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ 11 ఏళ్ల బాలుడు మృతి
దేశంలో తోలి బర్డ్ ఫ్లూ మరణం నమోదైంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో చికిత్స పొందుతూ హర్యానాకు చెందిన 11 ఏళ్ల బాలుడు బర్డ్ ఫ్లూతో...
ఢిల్లీ ఎయిమ్స్ కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మార్చి 30న బైపాస్ సర్జరీ
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఛాతీలో అసౌకర్యం కారణంగా శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ (ఆర్అండ్ఆర్) ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించి, అబ్జర్వేషన్లో ఉంచినట్టు...
ఢిల్లీ ఎయిమ్స్ లో 480 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్
దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల తర్వాత ఢిల్లీలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఇప్పటికే 23,645 కరోనా కేసులు నమోదవగా, 9542 మంది కోలుకున్నారు, 615 మంది మరణించారు....
ఢిల్లీ ఎయిమ్స్ లో ఇప్పటికి 195 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్
దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల తర్వాత ఢిల్లీలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఇప్పటికే 15,257 కరోనా కేసులు నమోదవగా, 7264 మంది కోలుకున్నారు, 303 మంది మరణించారు....
దేశవ్యాప్తంగా ‘ఇన్ఫ్లూయెంజా ఎ ఉపరకం హెచ్3ఎన్2’ కలకలం.. ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా కొత్త ‘ఇన్ఫ్లూయెంజా ఎ ఉపరకం హెచ్3ఎన్2’ కలకలం సృష్టిస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో వందలాది మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇక దీని బారిన పడిన వారిలో ప్రధానంగా జ్వరం,...
ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ను కారుతో ఈడ్చుకెళ్లిన వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు
దేశ రాజధానిలో మహిళలపై అకృత్యాలు సర్వసాధారణమయ్యాయి. రోజూ ఎదో ఒక ఘటన ఢిల్లీవాసులను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ మహిళల భద్రత దృష్ట్యా గురువారం తెల్లవారుజామున...