దేశంలో 5 రాష్ట్రాల్లో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 13,993 కరోనా పాజిటివ్ కేసులు, 101 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,77,387 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,56,212 కి పెరిగింది. ముఖ్యంగా...
రాష్ట్రంలో నేషనల్ హైవేల వెంబడి మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ పై సీఎస్ సమీక్ష
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారుల వెంబడి రంగు రంగుల పూల మొక్కలతో ఆహ్లదకర వాతావరణం ఉట్టిపడేలా మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టడానికి తగు...
న్యాయవాద దంపతుల హత్య కేసు: నిందితులకు 14 రోజుల రిమాండ్ విధింపు
పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగుకు చెందిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి దంపతుల హత్య కేసులో ముందుగా కుంటా శ్రీను, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్ అనే ముగ్గురు...
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ ఆరవ పాలకమండలి సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఫిబ్రవరి 20, శనివారం ఉదయం నీతి ఆయోగ్ ఆరవ పాలక మండలి సమావేశం జరిగింది. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, దేశ...
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ: విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 20, శనివారం నాడు విశాఖ నగరంలో వైస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి పాదయాత్ర చేపడుతున్నారు. ఈ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 157 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 157 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఫిబ్రవరి 19, రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,97,435 కి చేరినట్టు రాష్ట్ర...
రేపే నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు, అన్ని ఏర్పాట్లు పూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 13 జిల్లాల్లోని 2743 పంచాయతీలు, ఆయా పంచాయతీల పరిధిలో 22,423 వార్డులకు రేపు (ఫిబ్రవరి 21, ఆదివారం) పోలింగ్ జరగనుంది. నాలుగో విడత...
హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే లైసెన్స్ రద్దు : సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి ట్రాఫిక్, రహదారి భద్రతా నిబంధనలపై ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ ప్రమాదం కొనితెచ్చుకోవడంతో పాటుగా...
ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు, 77 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,156 కు చేరుకుంది. గత 24 గంటల్లో 26526 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 79...
బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ తో రేవంత్ రెడ్డి భేటీ, మార్చి తొలి వారంలో...
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపుగా 90 రోజుల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం నిర్వహిస్తున్న రైతుల సంఘాల నేతలను మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్...
పిల్లల కోసం జంబుల్డ్ వర్డ్స్
మ్యాంగో జూనియర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విజ్ఞానం మరియు వినోదానికి సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. పిల్లలకు నచ్చే అత్యంత ప్రాచుర్యం పొందిన కథలు, కార్టూన్లు, సరదా పాటలతో పాటుగా సృజనాత్మకత పెంచేలా ఎన్నో...
ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం, కొత్త నమూనాతో పదో తరగతి పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షలను 7 పేపర్లతో నిర్వహించాలని నిర్ణయించిన...
కరోనా మళ్ళీ విజృంభణ : 24 గంటల్లో 6112 కరోనా కేసులు, 44 మరణాలు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి. శుక్రవారం నాడు కూడా కొత్తగా 6112 కరోనా కేసులు, 44 మరణాలు నమోదయ్యాయి. దీంతో...
నువ్వు చెన్నైకు ఎప్పుడు వెళ్తావు? అనే వాక్యాన్ని 5 భాషల్లో ఎలా చెప్పాలి?
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి...
మజిలీ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు...
హైదరాబాద్ కు మరో అంతర్జాతీయ గుర్తింపు, ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా...
గ్రేటర్ హైదరాబాద్ కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్.ఏ.ఓ), ఆర్బర్ డే ఫౌండేషన్ లు హైదరాబాద్ నగరాన్ని "ట్రీ సిటీ ఆఫ్...
కరోనా వ్యాక్సినేషన్ : దేశంలో కోటికి పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ మరో ఘనత సాధించింది. వ్యాక్సిన్ పంపిణీ వేగంగా జరుగుతుండడంతో దేశంలో ఇప్పటివరకు ఒక కోటికి పైగా వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందించారు. ఒక కోటి వ్యాక్సిన్ డోసులు...
పరమవీరచక్ర, అశోకచక్ర పురస్కార గ్రహీతలకు కోటి నజరానా, సీఎం జగన్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వర్ణిమ్ విజయ్ వర్ష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత సాయిధ దళాలు...
ఐపీఎల్-2021 వేలం: ఎనిమిది ప్రాంఛైజీలు కొనుగోలు చేసిన క్రికెటర్ల లిస్ట్ ఇదే…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 వేలం ఫిబ్రవరి 18, గురువారం నాడు చెన్నైలో జరిగింది. 292 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. ఎనిమిది ఫ్రాంచైజీలు కలిపి గరిష్టంగా 61 మంది క్రికెటర్లను తీసుకునే...
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 86.6 శాతం 6 రాష్ట్రాలలోనే…
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 13193 కరోనా కేసులు, 97 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,09,63,394 కు, మరణాల సంఖ్య 1,56,111 కు చేరుకుంది. దేశంలో...





















































