ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం, కొత్త నమూనాతో పదో తరగతి పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షలను 7 పేపర్లతో నిర్వహించాలని నిర్ణయించిన...
కరోనా మళ్ళీ విజృంభణ : 24 గంటల్లో 6112 కరోనా కేసులు, 44 మరణాలు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి. శుక్రవారం నాడు కూడా కొత్తగా 6112 కరోనా కేసులు, 44 మరణాలు నమోదయ్యాయి. దీంతో...
నువ్వు చెన్నైకు ఎప్పుడు వెళ్తావు? అనే వాక్యాన్ని 5 భాషల్లో ఎలా చెప్పాలి?
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి...
మజిలీ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు...
హైదరాబాద్ కు మరో అంతర్జాతీయ గుర్తింపు, ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా...
గ్రేటర్ హైదరాబాద్ కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్.ఏ.ఓ), ఆర్బర్ డే ఫౌండేషన్ లు హైదరాబాద్ నగరాన్ని "ట్రీ సిటీ ఆఫ్...
కరోనా వ్యాక్సినేషన్ : దేశంలో కోటికి పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ మరో ఘనత సాధించింది. వ్యాక్సిన్ పంపిణీ వేగంగా జరుగుతుండడంతో దేశంలో ఇప్పటివరకు ఒక కోటికి పైగా వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందించారు. ఒక కోటి వ్యాక్సిన్ డోసులు...
పరమవీరచక్ర, అశోకచక్ర పురస్కార గ్రహీతలకు కోటి నజరానా, సీఎం జగన్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వర్ణిమ్ విజయ్ వర్ష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత సాయిధ దళాలు...
ఐపీఎల్-2021 వేలం: ఎనిమిది ప్రాంఛైజీలు కొనుగోలు చేసిన క్రికెటర్ల లిస్ట్ ఇదే…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 వేలం ఫిబ్రవరి 18, గురువారం నాడు చెన్నైలో జరిగింది. 292 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. ఎనిమిది ఫ్రాంచైజీలు కలిపి గరిష్టంగా 61 మంది క్రికెటర్లను తీసుకునే...
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 86.6 శాతం 6 రాష్ట్రాలలోనే…
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 13193 కరోనా కేసులు, 97 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,09,63,394 కు, మరణాల సంఖ్య 1,56,111 కు చేరుకుంది. దేశంలో...
ఏపీలో 640 ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.238.15 కోట్లు చెల్లింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యసేవలు అందిస్తున్న ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు జనవరి 15 నాటికి ఉన్న బిల్లులను చెల్లించారు. మొత్తం 640...
పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు వీడియో తీయడంపై ఎస్ఈసీ ఆదేశాలు
ఏపీలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఓట్ల లెక్కింపు పక్రియను వీడియో తీయాలని స్పష్టం చేశారు. సమస్యాత్మక...
అంతర్వేదిలో నూతన రథాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని సీఎం వైఎస్ జగన్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న...
తెలంగాణలో కొత్తగా 165 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 165 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 18, గురువారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,278 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
ధరణి పోర్టల్ వల్ల రెవెన్యూలో అవినీతి అంతం, త్వరలోనే డిజిటల్ సర్వే: సీఎం కేసీఆర్
ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ సర్వే చేసి, వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్ (అక్షాంశ రేఖాంశాలు) ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సర్వే కోసం వెంటనే...
ఏపీలో కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు, రెండు జిల్లాల్లో జీరో కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 67 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలోని కర్నూల్, శ్రీకాకుళం జిల్లాల్లో కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. దీంతో ఫిబ్రవరి 18,...
ఏపీలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్, మార్చి 15 న పోలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు గురువారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఏపీలో గుండుమల తిప్పే స్వామి, గుమ్మిడి సంధ్యారాణి,...
మహారాష్ట్రలో ఒకేరోజులో 5427 కరోనా కేసులు, 38 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. గతకొన్ని రోజులుగా రోజువారీగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఫిబ్రవరి 18, గురువారం నాడు కూడా 5427 కరోనా కేసులు, 38 మరణాలు...
గత 24 గంటల్లో 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలాంటి కరోనా మరణాలు లేవు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 12,881 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,50,201 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 101 మంది...
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మరో 14 మందికి బెయిల్ మంజూరు
బోయిన్పల్లిలో ప్రవీణ్ రావుతో పాటు ఆయన సోదరులు సునీల్, నవీన్ ల కిడ్నాప్ కేసు ఇటీవల సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మరో 14...
ఐపీఎల్-2021 వేలం అప్డేట్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 వేలం పక్రియ ఫిబ్రవరి 18, గురువారం నాడు మధ్యాహ్నం 3:00 గంటలకు చెన్నైలో ప్రారంభమైంది. 292 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. వీరిలో 164 మంది భారత్,...























































