టూల్కిట్ రూపొందించడంలో వారిదే కీలక పాత్ర : ఢిల్లీ పోలీసులు
పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్బెర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన 'టూల్కిట్' కేసు దర్యాప్తులో భాగంగా బెంగళూరుకు చెందిన పర్యావరణ పరిరక్షకురాలు దిశ రవిని ఆదివారం నాడు ఢిల్లీ పోలీసులు అదుపులోకి...
తెలంగాణలో కొత్తగా 129 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 15, సోమవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,802 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
కేంద్ర ఉక్కుశాఖ మంత్రితో ఏపీ బీజేపీ నేతలు భేటీ, విశాఖ ఉక్కుపరిశ్రమపై విజ్ఞప్తి
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్రప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ బీజేపీ నాయకులు సోమవారం...
ఏపీలో కరోనా తగ్గుముఖం : కొత్తగా 30 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలోని కర్నూల్, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం వంటి నాలుగు జిల్లాల్లో కొత్తగా ఎలాంటి కేసులు...
నేటి అర్ధరాత్రి నుంచి 4 చక్రాల వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి, ఫాస్టాగ్ లేకుంటే రెండు...
ఫాస్టాగ్ ద్వారా జాతీయ రహదారులపై (నేషనల్ హైవే) టోల్ ఛార్జీలు వసూలు విధానం నేటి నుంచి తప్పనిసరి కానుంది. ఫిబ్రవరి 15, 2021 అర్ధరాత్రి నుండి దేశంలోని అన్ని 4 చక్రాల వాహనాలకు...
షూట్ లో బాడీ షాట్ కు ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? : హీరో ప్రిన్స్
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా...
రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఫలితాలపై ప్రగతి నివేదికలను సిద్దం చేయాలి: సీఎస్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఫిబ్రవరి 20న నీతి ఆయోగ్ ఆరవ పాలక మండలి సమావేశం జరగనుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్ర...
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్-నల్గొండ-ఖమ్మం మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఇటీవలే షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే...
భారత్ vs ఇంగ్లాండ్ రెండో టెస్ట్: అశ్విన్ సెంచరీ, ఇంగ్లాండ్ 53/3
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ వీరోచిత సెంచరీ సాధించడంతో భారత్ జట్టు పట్టు బిగించింది....
మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల, గతంలో నిలిచిన ప్రక్రియ నుంచే కొనసాగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సందడి కొనసాగనుంది. ఓవైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా, సోమవారం నాడు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల ఎన్నికలకు రాష్ట్ర...
సిలిండర్ ధర మళ్ళీ 50 రూపాయలు పెరుగుదల, ఈ నెలలో రెండోసారి
దేశంలో గ్యాస్ సిలిండర్ల ధర మరోసారి భారీగా పెరిగింది. ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే గ్యాస్ మార్కెటింగ్ సంస్థలు డొమెస్టిక్ సిలిండర్ (14.2 కేజీ) ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. డొమెస్టిక్ సిలిండర్పై ఈసారి...
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి కరోనా పాజిటివ్
దేశవ్యాప్తంగా ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి కూడా కరోనా పాజిటివ్ గా...
టీవీ, ఫ్రిజ్, ద్విచక్ర వాహనం ఉంటే రేషన్ కార్డు వదులుకోవాల్సిందే!
రేషన్ కార్డుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనం, టీవీ, ఫ్రిజ్ లేదా ఐదు ఎకరాలకు పైగా భూమిని కలిగి ఉన్నవారు రేషన్ కార్డులను (బిపిఎల్...
33 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 5 వేల కంటే తక్కువగానే యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 11,649 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,16,589 కు చేరుకుంది. కరోనాతో మరో 90...
కొత్తవాళ్లతో ఇబ్బంది పడకుండా మాట్లాడడం ఎలా? : డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా కొత్తవాళ్లతో ఇబ్బంది పడకుండా మాట్లాడడం ఎలా అనే ఓ...
నాగోబా ఆలయాన్ని దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవేలి మండల కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగోబా ఆలయాన్ని సోమవారం నాడు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు....
రేషన్ వాహనాల రంగులపై ఎస్ఈసీ ఆదేశాలను సస్పెండ్ చేసిన హైకోర్టు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ పంపిణీ కోసం అందుబాటులోకి తెచ్చిన వాహనాల రంగులు మార్చాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఇచ్చిన ఆదేశాలను సోమవారం నాడు హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు...
మళ్ళీ కరోనా తీవ్రత, ఒకేరోజులో 4092 పాజిటివ్ కేసులు, 40 మరణాలు
దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మాత్రం మళ్ళీ రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఇటీవల...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 99 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 99 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో శనివారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,96,673 కి చేరింది. అలాగే...
దేశంలో కరోనా రికవరీ రేటు 97.31 శాతం, మరణాల రేటు 1.43 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 12,194 పాజిటివ్ కేసులు, 92 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,04,940 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,55,642 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో...























































