ఏపీలో రేషన్ వాహన దారులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్, రూ.21 వేలకు పెంపు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం, రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేసేందుకు మొబైల్‌ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించేందుకు 9,260...

ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం: 814 ఇండియన్, 283 విదేశీ ఆటగాళ్ల పేర్ల నమోదు

0
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2021 ఆటగాళ్ల వేలం ప్రక్రియను చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న నిర్వహించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2021 కోసం ఆటగాళ్ల పేర్ల నమోదుకు తుది గడువు ఫిబ్రవరి 4...

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి నిరసనగా ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా

0
విశాఖపట్నం నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయాలని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా తన ఎమ్మెల్యే...

తెలంగాణలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. అందులో భాగంగా ఫిబ్రవరి 5 నాటికీ 1,93,485 మంది ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్స్ కు కరోనా వ్యాక్సిన్‌ వేశారు. శుక్రవారం నాడు...

హీరోయిన్ పూజా జవేరితో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్

0
లాక్‌డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ హీరోయిన్ పూజా జవేరితో నిర్వహించిన లైవ్...

తెలంగాణలో 11 లక్షల రైతులనుండి 48.89 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం కొనుగోలు

0
తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోళ్లు ముగిశాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మొత్తం 11 లక్షల మంది రైతులనుండి 48.89 లక్షల మెట్రిక్...

దేశంలో 20 కోట్లు దాటినా కరోనా పరీక్షల సంఖ్య, 2369 ల్యాబ్స్ లో కరోనా...

0
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 11,713 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,08,14,304 కు చేరుకుంది. కరోనాతో మరో 95...

మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కీలక ఆదేశాలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఏపీ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. మంత్రి పెద్దిరెడ్డిని పంచాయతీ...

రైతుల ఉద్యమం : పలు రాష్ట్రాల్లో ప్రారంభమైన “చక్కా జామ్”

0
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న రైతులు శనివారం నాడు దేశవ్యాప్తంగా ‘చక్కా జామ్’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 161 మందికి కరోనా పాజిటివ్

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 161 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.‌ దీంతో రాష్ట్రంలో శుక్రవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,95,431 కి చేరింది. అలాగే...

ఫిబ్రవరి 10 న హాలియాలో సీఎం కేసీఆర్ బహిరంగసభ

0
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, నాగార్జున సాగర్, మునుగోడు, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని నెల్లికల్లుతో పాటు ఇతర ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ఉమ్మడి...

ఏపీలో కొత్తగా 97 కరోనా కేసులు, 179 రికవరీలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరి 5, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,88,275 కు చేరుకుంది. గురువారం 9AM...

రైతుల రుణమాపీకి రూ.12,110 కోట్లు, తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

0
తమిళనాడు రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం పళనిస్వామి శుక్రవారం నాడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రూ.12,110 కోట్లతో రాష్ట్రంలో రైతుల రుణాలు...

ఏపీలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు: 523 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం

0
ఆంధప్రదేశ్ లో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా విజయనగరం జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా 3251 పంచాయతీలు, 32,522 వార్డులకు ఫిబ్రవరి 9 న ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్ జారీ అయిన...

మెక్సికన్ ఎగ్స్ రెసిపీ తయారుచేసుకోవడం ఎలా?

0
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...

వ్యవసాయ చట్టాలపై రైతుల ఉద్యమం: రేపే దేశవ్యాప్తంగా రహదారుల దిగ్బంధం

0
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల చేస్తున్న ఉద్యమం కొనసాగుతూనే ఉంది. చట్టాలను రద్దు చేసేంతవరకు ఉద్యమం ఆపేదిలేదంటూ రైతు సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు (ఫిబ్రవరి...

225 రహదారులకు 867.51 కోట్లతో పనులు, పీఎంజీఎస్ వై రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ...

0
ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన(పీఎంజీఎస్ వై) రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశమైంది. ఈ...

తిరుపతి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లోనే శీఘ్రదర్శనం టికెట్లు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) బస్సులలో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రతి రోజు ఏపీఎస్ఆర్టీసీ బస్సులలోనే 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఏపీఎస్ఆర్టీసీ...

100 శాతం ప్రేక్షకులతో థియేటర్లుకు అనుమతి, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

0
ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి 100 శాతం సీటింగ్ సామర్ధ్యంతో (ఆక్యుపెన్సీ) థియేటర్ల నడపడానికి కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ ఇటీవల అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ...

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తాం : జనసేన

0
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తామని, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన తెలియజేస్తామని జనసేన పార్టీ పేర్కొంది. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటన...