భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

0
భోగి పండుగ సందర్భంగా బుధవారం నాడు కృష్ణా జిల్లాలోని పరిటాల గ్రామంలో ఏర్పాటు చేసిన భోగి మంటల కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

దేశంలో కరోనా: కొత్తగా 15968 కరోనా కేసులు, 202 మరణాలు

0
దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా 20 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 15,968 కేసులు నమోదు కావడంతో జనవరి 13,...

భోగి విశిష్టతపై ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి విశ్లేషణ

0
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...

వరంగల్ లో రెండు ఆర్టీసీ బస్సుల ఢీ, 20 మందికి పైగా గాయాలు

0
తెలంగాణలోని వరంగల్ అర్బన్ జిల్లాలో బుధవారం నాడు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్కతుర్తి మండలం వల్భాపుర్ గ్రామంలోని జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో...

తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభంపై మార్గదర్శకాలు విడుదల

0
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో తొమ్మిదవ తరగతి నుండి ఆ పై తరగతులకు ఫిబ్రవరి 1 నుంచి తరగతులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవలే ఆదేశాలు ఇచ్చిన సంగతి...

తెలంగాణలో కొత్తగా 331 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నాడు 38,192 శాంపిల్స్ పరీక్షించగా 331 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.‌ దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,90,640 కి చేరింది. అలాగే...

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల ప్రారంభంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష

0
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రారంభించేందుకు అవసరమైన మార్గదర్శకాలను వెంటనే రూపొందించాలని విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని విద్యా సంస్థలను...

ఏపీలో కొత్తగా 197 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. జనవరి 12, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,85,234 కు చేరుకుంది. సోమవారం 9AM...

రాష్ట్రంలో కోవిడ్ వాక్సినేషన్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ సమీక్ష

0
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మంగళవారం నాడు అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్-19 వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు చేపట్టాల్సిన...

నూతన సాగు చట్టాలపై స్టే, చర్చలకోసం కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

0
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై మంగళవారం నాడు సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి నోటీసు ఇచ్చే వరకూ ఈ స్టే కొనసాగనుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతకొన్ని రోజులుగా వ్యవసాయ చట్టాలకు...

కోవీషీల్డ్ మొదటి 100 మిలియన్ డోసులను రూ.200 లెక్కనే అందిస్తున్నాం

0
దేశవ్యాప్తంగా జనవరి 16, శనివారం నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుంది. కేంద్రప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ కు అనుగుణంగా సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ మొదటివిడత రవాణాను...

24 గంటల్లో 2936 కరోనా పాజిటివ్ కేసులు, 50 మరణాలు నమోదు

0
మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. జనవరి 12, బుధవారం నాడు 2936 కరోనా కేసులు, 50 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,74,488 కి చేరగా,...

జనవరి 26 నుంచి మత్స్యకారుల సభ్యత్వ నమోదు కార్యక్రమం: మంత్రి తలసాని

0
జనవరి 26 వ తేదీ నుండి రాష్ట్రంలోని 18 సంవత్సరాలు నిండిన మత్స్యకారుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్...

హైదరాబాద్ లో ఉచిత తాగునీటి పథకం ప్రారంభం, నెలకు 20 వేల లీటర్ల వరకు...

0
జీహెఛ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నగర ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం గ్రేటర్‌...

తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు, పౌల్ట్రీ ఇండస్ట్రీకి ప్రభుత్వం అండ

0
తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని, పౌల్ట్రీ ఇండస్ట్రీకి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...

రామ్‌చరణ్ ‌కు కరోనా నెగటివ్ గా నిర్ధారణ

0
ప్రముఖ యువ కథానాయకుడు, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. కాగా రామ్‌చరణ్ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన...

తెలంగాణలో హార్టికల్చర్, వెటర్నరీ యూనివర్సిటీలకు వీసీల నియామకం

0
తెలంగాణ రాష్ట్రంలో రెండు యూనివర్సిటీలకు వైస్‌ ఛాన్స్‌లర్ల నియామకం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గా డాక్టర్ బి.నీరజ ప్రభాకర్ ను నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...

అంతర్గత శక్తిని తెలుసుకుని గెలుపు సాధించడం ఎలా? : యండమూరి వీరేంద్రనాథ్

0
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “గెలుపు” గురించి వివరించారు. గెలుపంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండడమేనని అన్నారు. విజయం సాధించిన ఎంతో మంది సిల్వర్ స్పూన్ తో పుట్టలేదని, కేవలం...

దేశంలో కొత్తగా 12584 కరోనా కేసులు,18385 రికవరీలు నమోదు

0
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 12,584 పాజిటివ్ కేసులు, 167 మరణాలు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,04,79,179 కు చేరుకోగా, మరణాల...

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయతో సీఎం వైఎస్ జగన్ భేటీ

0
విజయవాడ పర్యటనకు వచ్చిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయ‌కు సీఎం వైఎస్...