24 గంటల్లో కొత్తగా 26624 కరోనా కేసులు, 341 మరణాలు నమోదు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 26,624 కరోనా కేసులు, 341 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో కేసుల సంఖ్య 1,00,31,223 కు,...
రైతు సదస్సులో పాల్గొననున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం నాడు నారాయణపేట్ జిల్లాలో రైతు అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొననున్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు మధ్యాహ్నం 2:30 గం.లకు...
తెలంగాణలో కొత్తగా 592 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. శనివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 592 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,414 కి చేరినట్టు రాష్ట్ర...
అమ్మ కన్నా మిన్నగా ఆదరించావు – తెలుగు క్రిస్టియన్ పాట
Shekena Glory యూట్యూబ్ ఛానెల్ ద్వారా జీవితాన్ని మార్చుకునేందుకు దోహదపడేలా, ఆత్మతో నిండిన మరియు ఉత్తేజకరమైన పాటలు మరియు సందేశాలను అందిస్తున్నారు. ఈ వీడియోలో సిస్టర్ షేకేనా గ్లోరీ రచించి పాడిన “అమ్మ...
ప్రణాళిక లేని లాక్డౌన్ వల్లే ఇదంతా, లక్షలాది మందిపై ప్రభావం: రాహుల్ గాంధీ
దేశంలో కరోనా కేసుల పెరుగుదల, చైనాతో సరిహద్దు వివాదంపై కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కేంద్రప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. “దేశంలో కరోనా వైరస్ కేసులు కోటి...
రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటనతో తెలుగు సినీపరిశ్రమకు ఊరట, హర్షం వ్యక్తం చేసిన పలు సినీసంస్థలు
తెలుగు సినీపరిశ్రమకు ఉరటనిచ్చేలా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సినీ పరిశ్రమకు రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పలు టాలీవుడ్ నిర్మాణ...
ఏపీలో 24 గంటల్లో 62215 కరోనా పరీక్షలు, 479 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,78,285 కు చేరుకుంది. గత 24 గంటల్లో 62215...
కరోనాపై పోరులో మరో ముందడుగు, మోడెర్నా కరోనా వ్యాక్సిన్ కు అనుమతి
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫైజర్ సంస్థ, జర్మన్ కి చెందిన బయోఎన్టెక్ సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ను...
బండి సంజయ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పైన సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. శనివారం నాడు అసెంబ్లీ మీడియా హాల్ లో జగ్గారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు....
24 గంటల్లో 3940 కరోనా కేసులు, 74 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. డిసెంబర్ 19, శనివారం నాడు 3940 కరోనా కేసులు, 74 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,92,707 కి...
భారత్ రెండో ఇన్నింగ్స్ లో 36 పరుగులే, తొలిటెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ ఓవల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి డే/నైట్ టెస్ట్ లో ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో...
డిసెంబర్ 21 నుంచి పాతపద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్లాట్ బుకింగ్ ప్రక్రియను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే బుక్ చేసుకున్న స్లాట్లకు సంబంధించి తేదీ మరియు సమయం...
సినిమా రీస్టార్ట్ ప్యాకేజ్: సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి
కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీపరిశ్రమకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ శుక్రవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్...
20వేల లీటర్ల వరకు నీటి వినియోగానికి ఎలాంటి చార్జీలు లేవు, జనవరి తొలి వారంలో...
రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు త్వరలోనే హైదరాబాద్ నగర ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నాడు తెలిపారు....
దేశంలో 5 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలివే…
దేశంలో డిసెంబర్ 19, శనివారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,04,599 కు, మరణాల సంఖ్య 1,45,136 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర,...
దేశంలో కోటి దాటిన కరోనా కేసులు, లక్షా 45 వేలు దాటిన మరణాలు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. డిసెంబర్ 19, శనివారం ఉదయానికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి దాటింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 25,152...
అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన టీఎంసీ నేత సువేందు అధికారి
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నాయకుడు, పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి సువేందు అధికారి శనివారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. గత కొంతకాలంగా పార్టీపై...
రహదారి భద్రతపై కార్యాచరణ, గోల్డెన్ అవర్లో వైద్యసాయంపై సీఎస్ సమీక్ష
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో రహదారి భద్రతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం నాడు బీఆర్కే భవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అంబులెన్స్లు, ఆస్పత్రులు, ట్రామా...
పార్టీ నాయకులతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక సమావేశం
దేశంలో జరుగుతున్న పలు ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన జరగాలని పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే పార్టీ కొత్త అధ్యక్షుడి...
తెలంగాణాలో కొత్తగా 627 కరోనా కేసులు, 4 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నాడు 46,694 శాంపిల్స్ పరీక్షించగా 627 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,80,822 కి చేరింది. అలాగే...






















































