తెలంగాణాలో కొత్తగా 627 కరోనా కేసులు, 4 మరణాలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నాడు 46,694 శాంపిల్స్ పరీక్షించగా 627 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.‌ దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,80,822 కి చేరింది. అలాగే...

నాలుగు రోజుల పాటుగా నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు

0
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021 నూతన సంవత్సరం వేడుకలుపై ఆంక్షలు విధిస్తూ శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక రాష్ట్రంలో క్లబ్‌లు, పబ్బులు,...

ఏపీలో ఒకేరోజులో 69062 శాంపిల్స్ కు పరీక్షలు, 458 కరోనా కేసులు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 458 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో డిసెంబర్ 18, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,77,806 కు చేరగా,...

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్ కు కరోనా పాజిటివ్

0
దేశంలో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్...

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే…

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్‌ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్...

ఒకేరోజులో 3994 కరోనా పాజిటివ్ కేసులు, 75 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. శుక్రవారం నాడు కొత్తగా 3994 కరోనా కేసులు, 75 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,88,767 కి చేరగా, మొత్తం...

ఏపీ సీఎస్‌ నీలం సాహ్నిని సత్కరించిన సీఎం వైఎస్ జగన్‌

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నీలం సాహ్ని డిసెంబర్ నెలాఖరుతో పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం అయిన సమయంలో సీఎస్...

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రతిజ్ఞ చేసిన బీజేపీ కార్పోరేటర్లు

0
ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 డివిజన్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం జీహెచ్‌ఎంసీలో గెలుపొందిన బీజేపీ కార్పోరేటర్లతో కలిసి పాతబస్తీలోని చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి...

ఉపాధ్యాయ బదిలీల వెబ్‌ఆప్షన్లకు 18 వ తేదీ అర్ధరాత్రి వరకు గడువు

0
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ పారదర్శకంగా, జవాబుదారీతనంగా చేపట్టామని ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఉపాధ్యాయ బదిలీల...

హుస్సేన్‌సాగ‌ర్‌లో త్వ‌ర‌లో రెండు ఎల‌క్ట్రిక‌ల్ క్రూజ్‌లు ప్రారంభం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

0
హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ జలాశయంలో నూతనంగా రెండు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 80 సీట్ల సామర్ధ్యం గల ఎలక్ట్రికల్ క్రూజ్ లను త్వరలో ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆబ్కారి, క్రీడా,...

రేపు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

0
రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం నాడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్...

మెడికల్ సీట్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వసతులపై మంత్రి ఈటల సమీక్ష

0
తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ సీట్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్, డాక్టర్స్, మెడికల్ కాలేజీల హాస్పిటల్ ల సూపరింటెడెంట్ లతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్...

తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్ల ప్రక్రియపై వర్క్ షాప్

0
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో చేపట్టిన మార్పులు అధికారుల విచక్షణాధికారాలను తొలగించడంతో పాటు మరింత పారదర్శకత, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్ల పై ఏర్పాటు చేసిన కేబినెట్...

టీఎస్‌పీఎస్సీ తాత్కాలిక ఛైర్మన్‌గా డి కృష్ణారెడ్డి నియామకం

0
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి సహా సభ్యులు విఠల్‌, చంద్రావతి, మతీనుద్దీన్‌ ఖాద్రిల పదవీ కాలం డిసెంబర్ 17తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...

దేశంలో కరోనా: 24 గంటల్లో 22890 కరోనా కేసులు, 338 మరణాలు

0
భారత్ లో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 22890 పాజిటివ్ కేసులు, 338 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల సంఖ్య...

ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం, పలు కీలక అంశాలపై చర్చ

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 18, శుక్రవారం ఉదయం వెలగపూడి సచివాలయంలోని ఒకటో బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక...

తెలంగాణలో కొత్తగా 551 మందికి కరోనా పాజిటివ్

0
తెలంగాణ రాష్ట్రంలో మరో 551 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో డిసెంబర్ 17, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,80,195 కి చేరినట్టు రాష్ట్ర...

ఏపీఎస్ఆర్టీసీ ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి గుడ్ న్యూస్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ)లో పలు విభాగాల్లో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆర్టీసీలో పనిచేస్తున్న మొత్తం 5 వేల ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి జనవరి...

ఏపీలో ఒకేరోజులో 63,821 కరోనా పరీక్షలు, 534 మందికి కరోనా పాజిటివ్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ 17, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,77,348 కు, మరణాల సంఖ్య 7069 కు చేరుకుంది. గత 24 గంటల్లో...

పీఎస్‌ఎల్వీ-సీ50 ప్రయోగం విజయవంతం

0
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) డిసెంబర్ 17, గురువారం మధ్యాహ్నం 3.41 గంటలకి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ50 రాకెట్ ను ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి...