ఏపీలో ఒకేరోజులో 63,821 కరోనా పరీక్షలు, 534 మందికి కరోనా పాజిటివ్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ 17, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,77,348 కు, మరణాల సంఖ్య 7069 కు చేరుకుంది. గత 24 గంటల్లో...

పీఎస్‌ఎల్వీ-సీ50 ప్రయోగం విజయవంతం

0
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) డిసెంబర్ 17, గురువారం మధ్యాహ్నం 3.41 గంటలకి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ50 రాకెట్ ను ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి...

ఆస్ట్రేలియాతో తొలిటెస్ట్: తొలిరోజు భారత్ 233/6, విరాట్ కోహ్లీ 74 అవుట్

0
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ ఓవల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి డే/నైట్ టెస్ట్ గురువారం నాడు ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు తొలిరోజు ఆటముగిసే...

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక, జనసేన కార్యనిర్వాహక కమిటీ ఏర్పాటు

0
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ స్థానం పరిధిలో పార్టీ పరంగా శ్రేణులను సమాయత్తపరిచేందుకు జనసేన పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి కార్యనిర్వాహక కమిటీని...

తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీని కలిసిన పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి

0
పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి సుఖ్జిందర్ సింగ్ రంధావా తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీని హైదరాబాద్ లోని హోం మంత్రి కార్యాలయంలో గురువారం నాడు కలిశారు. పంజాబ్ జైళ్ల...

సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ నుంచి 1500 ప్రత్యేక బస్సులు

0
సంక్రాతి పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తుంది. పండుగను పురస్కరించుకుని 1500 ప్రత్యేక సర్వీసులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. గతంలో సంక్రాంతి సమయంలో ఏపీఎస్ఆర్టీసీ 2 వేలకుపైగా బస్సులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
ప్రస్తుతం పలు ప్రపంచ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. ఈ క్రమంలో పలు దేశాల అధ్యక్షులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు కూడా...

అమరావతి జనభేరి సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత గ్రామాల రైతులు చేస్తున్న ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతమైన రాయపూడిలో 'అమరావతి రక్షణకై జనభేరి' పేరుతో భారీ...

బీసీ సంక్రాంతి వేడుక: 56 బీసీ కార్పోరేషన్ల చైర్మన్ లు, 672 మంది డైరెక్టర్లు...

0
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గురువారం నాడు బీసీ సంక్రాంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో బీసీల సంక్షేమం కొరకు 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించేలా, జనాభా ప్రాతిపదికన 56 బీసీ...

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఆధార్ వివరాలు అడగొద్దు, హైకోర్టు ఆదేశాలు

0
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై గురువారం నాడు హైకోర్టు విచారణ జరిపి కీలక ఆదేశాలు ఇచ్చింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భాగంగా ఆధార్‌ వివరాలు అడగొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని...

హీరోయిన్ నభా నటేష్ తో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్

0
లాక్‌డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ హీరోయిన్ నభా నటేష్ తో లైవ్...

ఢిల్లీలో రైతుల ఆందోళన, మద్దతుగా సిక్కు మతపెద్ద‌‌ ఆత్మహత్య

0
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో గత 22 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా నిరసనలో చేరిన హర్యానాకు చెందిన సిక్కు మతపెద్ద...

జేఈఈ మెయిన్‌-2021‌ పరీక్షషెడ్యూల్ విడుదల, 13 భాషల్లో నిర్వహణ

0
దేశంలో ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌-2021‌ పరీక్ష షెడ్యూల్ ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ బుధవారం నాడు ప్రకటించారు. 2021 సంవత్సరానికి సంబంధించి జేఈఈ మెయిన్...

ఆంధ్రప్రదేశ్ లో మరో జపాన్‌ ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్‌ – మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

0
ఆంధ్రప్రదేశ్ లో మరో జపాన్‌ ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్‌ రాబోతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. గురువారం నాడు జరిగిన జపాన్‌ భాగస్వామ్య సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ...

VIP’s Journey – డైనమిక్ హీరో శ్రీకాంత్ ఇంటర్వ్యూ

0
మనస్విని మూవీ మ్యాజిక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా "విఐపీ జర్నీ" పేరుతో పలువురు సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు అందిస్తున్నారు. అందులో భాగంగా మొదటగా తెలుగు సినీ పరిశ్రమలో 100 కు పైగా...

కరోనాతో 24 గంటల్లో 95 మంది మృతి, మరో 4304 పాజిటివ్ కేసులు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. డిసెంబర్ 16, బుధవారం నాడు 4304 కరోనా కేసులు, 95 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,80,893 కి...

24 గంటల్లో కొత్తగా 24010 కరోనా కేసులు, 355 మరణాలు నమోదు

0
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 24,010 కరోనా కేసులు, 355 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో కేసుల సంఖ్య 99,56,557 కు,...

వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై బ్యాంకర్లతో సీఎస్ సమావేశం

0
రాష్ట్రంలో వ్యవసాయ మరియు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి వివరించడానికి, సందేహాల నివృత్తి నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం నాడు బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు....

తెలంగాణలో మరో 509 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. బుధవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 509 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,79,644 కి చేరినట్టు...

ఏలూరులో అంతుచిక్కని వ్యాధికి పురుగు మందుల అవశేషాలే కారణం?

0
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల శాంపిల్స్ పై...