నవంబర్ 3 న ఓల్డ్ మలక్పేటలో రీపోలింగ్, ఎగ్జిట్ పోల్స్ పై ఎస్ఈసీ నిషేధం
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కరోనా నిబంధనలకు అనుగుణంగా ప్రజలు ఓటుహాక్కును వినియోగించుకున్నారు. అయితే పూర్తిస్థాయి పోలింగ్ శాతంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా...
వ్యక్తిత్వంలో రకాలెన్ని? మిసంత్రోప్ వ్యక్తిత్వం అంటే ఏంటి?: యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో "మంచి వ్యక్తిత్వానికి మూడు మెట్లు" గురించి వివరించారు. అసలు వ్యక్తిత్వం అంటే బాడీ లాంగ్వేజ్, ఆప్యాయత, ఫైనాన్సియల్ ఇలా ఎన్నో అంశాల కలయిక...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: మరోసారి టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు కూడా వాడివేడిగా కొనసాగాయి. రెండో రోజు సభలో టిడ్కో ఇళ్లు, పేదలకు ఇళ్ల స్థలాల సేకరణ, ఇళ్ల నిర్మాణం, ఆక్వా బిల్లు సహా పలు...
జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముగిసిన పోలింగ్ పక్రియ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు పోలింగ్ పక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. అలాగే కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద...
దేశంలో కరోనా రికవరీ రేటు 93.94 శాతం, మరణాల రేటు 1.45 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. రెండ్రోజులుగా 40 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 31,118 కేసులు నమోదు కావడంతో డిసెంబర్ 1,...
జీహెచ్ఎంసీ పోలింగ్ : మధ్యాహ్నం 4 గంటల వరకు 29.76 % పోలింగ్
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కోనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు 29.76% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, కరోనా బాధితులు సాయంత్రం 5...
బిఎస్ఎఫ్ 56 వ రైజింగ్ డే, శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
సరిహద్దు భద్రత దళం (బిఎస్ఎఫ్) 56వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా బిఎస్ఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘బిఎస్ఎఫ్...
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ : మధ్యాహ్నం 1 గంట వరకు 18.20 % పోలింగ్...
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి కొద్దిగా మందకొడిగా సాగిన పోలింగ్ క్రమంగా ఊపందుకుంటుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట వరకు 18.20...
తెలంగాణలో మరో 502 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నాడు 46,597 శాంపిల్స్ పరీక్షించగా, 502 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,70,318 కి చేరింది....
టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత
టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం ఉదయం నోముల నర్సింహయ్య తీవ్ర అస్వస్థతకు గురవ్వగా కుటుంబ సభ్యులు అపోలో...
గ్రేటర్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ప్రముఖులు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. నగరంలోని 150 డివిజన్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో...
జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం, 9 గంటల వరకు 3.10 % పోలింగ్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. నగరంలోని 150 డివిజన్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇక కరోనా బాధితులు...
కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా నమోదైన ఐదు రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. డిసెంబర్ 1, మంగళవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల 94,31,691 కు, మరణాల సంఖ్య 1,37,139 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ...
ఏపీలో 24 గంటల్లో 40728 కరోనా పరీక్షలు, 381 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. నవంబర్ 30, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,68,064 కు, మరణాల సంఖ్య 6992...
కరోనాపై మరోసారి అఖిలపక్ష భేటీ నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ?
భారత్ లో సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 94,31,691 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,37,139 కి పెరిగింది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర...
24 గంటల్లో 3837 కరోనా కేసులు, 80 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో శుక్రవారం నాడు 3837 కరోనా కేసులు, 85 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,23,896 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 47,151 కు పెరిగింది....
తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన, షెడ్యూల్ ఇదే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివర్ తుపాన్ మూలంగా పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించి వారి కష్టాలను స్వయంగా తెలుసుకొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగు రోజులపాటు క్షేత్ర స్థాయి పర్యటనలు...
రాములమ్మ వీడియో సాంగ్ – సూపర్ హిట్ ఫోక్ సాంగ్స్
అమూల్య స్టూడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఈవెంట్స్, ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్, జానపద పాటలు మరియు భజన సంబంధిత వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “రాములమ్మ” అనే సూపర్...
రజనీ మక్కళ్ మండ్రం సెక్రెటరీలతో భేటీ, వీలైనంత త్వరగా నిర్ణయం: రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై తమిళనాడులో కీలక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఆయన పార్టీ ప్రకటన, రాజకీయ ప్రవేశం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల రజనీ...
కరోనా వ్యాక్సిన్ నిల్వ, రవాణాపై సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలి : రాజీవ్ గౌభా
కోవిడ్-19 మహమ్మారి నివారణకు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, త్వరలో అందుబాటులోకి రానున్న కోవిడ్ వ్యాక్సిన్ పై రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఏర్పాట్లు, తదితర అంశాలపై కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌభా అన్ని...




















































