రేపు గ్రేటర్ పోలింగ్ కు సర్వం సిద్ధం, మాస్కు తప్పనిసరి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు రేపు జరగనున్న పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 150 డివిజన్లకు గానూ 9101 పోలింగ్...
కరోనాతో బీజేపీ ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కన్నుమూత
కరోనా మహమ్మారి వలన దేశంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి(59) కూడా కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత నెలలో కరోనా పాజిటివ్...
మీ చుట్టూ ఎంత సంపద ఉందో తెలుసా? – డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “మీ చుట్టూ ఎంత సంపద ఉందో తెలుసా?” అనే విషయం గురించి వివరించారు. సంపద అన్ని చోట్ల ఉంటుందని,...
గ్రేటర్ పోలింగ్: ఓటర్ కార్డు లేకుంటే, 18 రకాల గుర్తింపు కార్డులతో ఓటువేసే అవకాశం
జీహెచ్ఎంసీ ఎన్నికలకు రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. ఇప్పటికే నగరంలోని 150 డివిజన్లలో ఓటరు స్లిప్పుల పంపిణీ కార్యక్రమం పూర్తయింది. రేపు గ్రేటర్ ఎన్నికల పోలింగ్లో పాల్గొనే వారు...
రేపటి నుంచి అమల్లోకి వచ్చే కోవిడ్-19 నూతన మార్గదర్శకాలు ఇవే…
దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుండడంతో కరోనాపై నిఘా, నియంత్రణ, అప్రమత్తత కోసం అన్ని రాష్ట్రాలు పాటించాల్సిన నూతన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. నూతన మార్గదర్శకాలు రేపటి...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమైన సంగతి తెలిసిందే. సభలో వ్యవసాయరంగంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదనలు కొనసాగాయి. నివర్ తుఫాన్ బాధిత రైతులకు వెంటనే...
డిసెంబర్ 2న నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలలో నివర్ తుఫాన్ ప్రభావం చూపిన నేపథ్యంలో నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. డిసెంబర్ 2వ తేదీన తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని...
దేశంలో 94 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. సోమవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 94 లక్షలు దాటింది. కొత్తగా 38772 పాజిటివ్ కేసులు, 443 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల...
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నవంబర్ 30, సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉదయం 9 గంటలకు సమావేశాలను ప్రారంభించారు. ముందుగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గాన...
కరోనా పరీక్షల్లో కీలక మైలురాయి దాటిన ఏపీ, కోటికి పైగా పరీక్షలు నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా నివారణ చర్యల్లో భాగంగా పెద్దఎత్తున కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక కోటికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించి ఏపీ కీలక మైలు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 593 కరోనా కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 593 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో నవంబర్ 29, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,69,816 కి చేరినట్టు రాష్ట్ర...
పాలు పొంగిపోకుండా ఉండేందుకు ఎలాంటి చిట్కాలు పాటించాలి?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
దేశంలో కరోనా నుంచి కోలుకున్న 88 లక్షలపైగా బాధితులు, రికవరీ రేటు 93.71 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుండంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 94 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,810 కరోనా కేసులు, 496 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం...
జీహెచ్ఎంసీలో పోలింగ్ నేపథ్యంలో మద్యం అమ్మకాలు నిలిపివేత
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు డిసెంబర్ 1 న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. అలాగే ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రచార గడువు కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో...
తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న 2 లక్షల 57 వేలకుపైగా బాధితులు
తెలంగాణలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. నవంబర్ 28 నాటికీ రాష్ట్రంలో కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో రికవరీ అయిన వారి సంఖ్య 2,57,278 కు చేరుకుంది. గత...
తెలంగాణ ఉద్యమంలో అపూర్వ ఘట్టం, దీక్షా దివస్-నవంబర్ 29 : మంత్రి కేటిఆర్
తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29 వ తేదికి ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29, 2009న ఉద్యమ నేతగా, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు...
24 గంటల్లో 5965 కరోనా కేసులు, 75 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 18 లక్షలు దాటింది. నవంబర్ 28, శనివారం నాడు కూడా 5965 కరోనా కేసులు, 75...
జీహెచ్ఎంసీ ఎన్నికలు: రోడ్ షో నిర్వహించిన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాడు హైదరాబాద్ నగరానికి విచ్చేశారు. ముందుగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంకు...
గ్రేటర్ ప్రచారం నేడే ముగింపు: మంత్రి కేటిఆర్ ఈ రోజు ప్రచార షెడ్యూల్ ఇదే…
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం గడువు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ప్రధాన పార్టీలు అన్ని తమ అభ్యర్థుల గెలుపు పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్...
తెలంగాణలో మరో 805 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 805 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 805 కేసులతో కలిపి నవంబర్ 28, శనివారం రాత్రి 8...




















































