దసరా, దీపావళిలోగా డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తి కావాలి – మంత్రి ఎర్రబెల్లి
దసరాలోగా కొన్ని, దీపావళిలోగా మరికొన్ని మొత్తంగా డబుల్ బెడ్ రూం ఇండ్లన్నీ పూర్తి కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను సంబంధిత కాంట్రాక్టర్లను...
సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం?
కరోనా మహమ్మారి కారణంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను తగ్గించి, లోక్సభ, రాజ్యసభలను మార్చి 23 వ తేదీన వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు...
పరిశ్రమల కోసం భూములు తీసుకొని నిరుపయోగంగా ఉంటే చర్యలు – మంత్రి కేటిఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ ఈరోజు పరిశ్రమల శాఖ పైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటిదాకా పరిశ్రమల కోసం భూములను తీసుకొని నిరుపయోగంగా ఉన్న వాటిపైన చర్యలు...
సుశాంత్ సింగ్ పై విష ప్రయోగం? ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసును సీబీఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా సుశాంత్ మృతిపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సుశాంత్ కేసుకు సంబంధించి బీజేపీ...
తెలంగాణలో లక్ష 8 వేలు దాటిన కరోనా కేసులు, 770 కి పెరిగిన మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 24, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,670 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ లో పేర్కొంది. సోమవారం...
అన్లాక్ 4.0 మార్గదర్శకాలపై కేంద్రం కసరత్తు, స్కూల్స్, కాలేజీలకు నో ఛాన్స్?
అన్లాక్ 3.0 లో భాగంగా కంటైన్మెంట్ జోన్స్ మినహా మిగిలిన ప్రాంతాల్లో కొన్ని కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు 31తో అన్లాక్ 3.0 గడువు...
పిల్లల పెరుగుదలను ఎందుకు సీతాకోకచిలుకతో పోల్చుతారు? : యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “పిల్లల పెంపకం” గురించి వివరించారు. పిల్లలను సరిగ్గా పెంచకపోతే తర్వాత ఆ పిల్లలే పెద్దలను శిక్షిస్తారని అన్నారు. అలాగే అలాంటి పెద్దల పెంపకంలో...
కుప్పకూలిన ఐదంతస్తుల భవనం: 11 కి చేరిన మృతుల సంఖ్య
మహారాష్ట్రలో రాయ్గఢ్ జిల్లాలోని మహాద్ నగరంలో ఆగస్టు 24, సోమవారం సాయంత్రం ఐదు అంతస్తుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. సంఘటన స్థలంలో గత 22 గంటల నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్...
ఉసేన్ బోల్ట్కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
జమైకా స్ప్రింటర్, ఎనిమిది సార్లు ఒలింపిక్ స్వర్ణ పతాకం గెలిచిన విజేత ఉసేన్ బోల్ట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఉసేన్ బోల్ట్ కు కరోనా పాజిటివ్ గా తేలిన...
ఏపీలో డిసెంబర్ 1 నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ, 9260 మినీ ట్రక్కుల కొనుగోలు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ 1 నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ పథకం ప్రారంభం కానుంది. ఈ పథకానికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులను ఆగస్టు 24, సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం...
స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన: మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చెక్కులు అందజేత
విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగించిన స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఆగస్టు 9 న జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే....
దేశంలో 24 గంటల్లో 60975 పాజిటివ్ కేసులు, 848 మరణాలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 60975 పాజిటివ్ కేసులు నమోదవగా, 848 మంది మరణించారు. దీంతో...
మరో సీఎంకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతుంది. దీంతో దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్...
తెలంగాణలో కొత్తగా 2579 మందికి కరోనా పాజిటివ్, 9 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 2579 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 2579 కేసులతో కలిపి ఆగస్టు 24, సోమవారం రాత్రి...
హిందూపురం కోవిడ్ కేంద్రానికి రూ.55 లక్షలు సాయం అందిస్తున్న నందమూరి బాలకృష్ణ
ప్రముఖ సినీనటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ఆగస్టు 29, 30 వ తేదీల్లో తన నియోజకవర్గంలో పర్యటించనున్నారు, ఈ పర్యటనలో హిందూపురం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రంలోని కరోనా...
రికార్డ్ స్థాయిలో ఒకేరోజు 57,469 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లోనే మరో 61,408 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 836 మంది కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో ఆగస్టు 24,...
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అధికారులు చర్చలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడపడంపై కసరత్తు మొదలైంది. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీల అధికారులు హైదరాబాద్ లోని బస్ భవన్ లో సమావేశం అయ్యారు. అంతర్రాష్ట్ర ఒప్పందం, ఇతర...
ఒకేరోజు 11,015 పాజిటివ్ కేసులు, 212 కరోనా మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా భారీగా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 24, సోమవారం నాడు ఒక్కరోజే కొత్తగా 11,015 కరోనా...
శేఖర్ మాస్టర్ తో సునయన లైవ్ ఇంటరాక్షన్
తెలుగు ఫిల్మ్ నగర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లాక్డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. ప్రముఖ డాన్స్...
రాయ్గఢ్ జిల్లాలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం, శిథిలాల కింద 50 మంది?
మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లా మహాద్ నగరంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల సమయంలో మహాద్ నగరంలో ఐదు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఇప్పటివరకు సహాయక సిబ్బంది 25...





















































