దేశంలో 59 వేలు దాటిన కరోనా మరణాలు, ఒకేరోజు 63,173 మంది డిశ్చార్జ్
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లోనే కరోనాతో 1059 మంది మృతి చెందగా, మరో 67151 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1000 కి పైగా మరణాలు నమోదవడం...
ఉమ్మడి వరంగల్ జిల్లాకు 10 అంబులెన్స్ లను ప్రారంభించిన మంత్రి కేటిఆర్
కరోనా బాధితులకు అత్యంత అనుకూలంగా, అందుబాటులో ఉండే విధంగా అంబులెన్స్ వాహనాలను తీర్చిదిద్దామని, ఈ వాహనాలు కరోనా బాధితులకు ఎంతో ఉపయోగంగా ఉంటాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి...
ఆంధ్రప్రదేశ్ లో ఒకేరోజు 4 జిల్లాల్లో 1000 కి పైగా కరోనా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 10830 కరోనా పాజిటివ్ కేసులు, 81 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో నాలుగు జిల్లాల్లో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు...
తెలంగాణలో లక్ష 11 వేలు దాటిన కరోనా కేసులు, 780 కి పెరిగిన మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్ష 11 వేలు దాటింది. కొత్తగా 3018 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 25, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య...
తెలంగాణలో ఆన్లైన్ క్లాసులు, ఏ తరగతి వారికీ ఎన్ని గంటలంటే?
తెలంగాణలో అన్ని ప్రభుత్వ పాఠశాలల మరియు కాలేజీల విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు సంబంధించిన...
తెలంగాణరాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, పలు పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో ఎమ్మెల్యే కి...
“అజ్ఞాతవాసి” సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...
విజయవాడలో 5 కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతి రద్దు
విజయవాడలో రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగించిన స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఇటీవలే భారీ అగ్ని ప్రమాదం జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే....
క్షీణిస్తోన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆయన ఇంకా కోమాలోనే ఉన్నట్లు ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రి బుధవారం ఉదయం విడుదల చేసిన బులెటిన్ లో...
ఘోర రోడ్డు ప్రమాదం: ఢీకొన్న రెండు బస్సులు, ఆరుగురు మృతి
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో లక్నో నగర శివార్లలోని కకోరి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం కకోరి ప్రాంతంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన రెండు...
జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం వైస్సార్సీపీ నేత మోకా భాస్కర్రావు హత్య కేసులో టీడీపీ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టై రిమాండులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు 25, మంగళవారం...
3 రాజధానులు వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్డీఏ రద్దు చట్టంపై ఏపీ హైకోర్టు విధించిన స్టేటస్ కో ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
ఏపీలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుండడంతో పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు కరోనా బారినపడి కోలుకున్నారు. తాజాగా రాష్ట్రంలో...
తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు: 24 గంటల్లో 3018 కేసులు,10 మరణాలు
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 3018 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 25, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,11,688 కి చేరినట్టు...
తెలంగాణలో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ క్లాసులు
తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కాలేజీల్లో సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ఆగస్టు 25, మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్మీడియట్...
కోవిడ్ చికిత్సకు అధిక రేట్లు వసూలు చేయడంపై సీఎం జగన్ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 25, మంగళవారం నాడు స్పందన కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో...
ఐపీఎల్ లో పాల్గోనే క్రికెటర్స్ లో కనీసం 50 మందికి డోప్ టెస్టులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 యూఏఈ లో జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ 13 వ సీజన్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో...
ఏపీలో పెరిగిన కరోనా కేసులు: ఒకేరోజు 9927 కేసులు, 92 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) మరింతగా విజృంభిసుంది. ఆగస్టు 25, మంగళవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,71,639 కు చేరుకుంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 64351 శాంపిల్స్...
కరోనా తీవ్రత: ఒకేరోజు 329 మృతి, మరో 10,425 పాజిటివ్ కేసులు నమోదు
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనావైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. గత కొన్నిరోజులుగా ఒకేరోజు వ్యవధిలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 25,...
ఆడపిల్లల రక్షణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఎనిమిది స్పెషల్ కోర్టులు మంజూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, చిన్నారుల రక్షణ కోసం దిశా పేరుతో ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆడపిల్లల రక్షణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం...






















































