ఏపీలో కొత్తగా 8601 కరోనా పాజిటివ్ కేసులు, 86 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నాడు కొత్తగా 8601 కరోనా పాజిటివ్ కేసులు, 86 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,61,712 కు చేరగా, కరోనా వలన మరణించిన...

కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగనున్న సోనియా గాంధీ

0
పార్టీ నాయకత్వంపై చర్చిండానికి ఈ రోజు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశమైన సంగతి తెలిసిందే. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యులు సహా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఇతర...

తెలంగాణలో పాఠశాలల విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు

0
తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆగస్టు 24, సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది....

తెలంగాణలో లక్ష 6 వేలు దాటిన కరోనా కేసులు, 761 కి పెరిగిన మరణాలు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్ష 6 వేలు దాటింది. కొత్తగా 1842 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 23, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య...

రూ.2,537.82 కోట్ల బకాయిలు విడుదల చేయండి – మంత్రి కేటిఆర్

0
తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ రోజు ఢిల్లీలోని నిర్మల్ భవన్ లో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలు మరియు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీతో...

జనంలో నాటుకుపోయిన కొన్ని నమ్మకాలపై బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో "నమ్మకాలు" గురించి వివరించారు. సైకాలజీ సిద్ధాంతాల ప్రకారం మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి, తల్లిదండ్రులు చెప్పిన పాఠాలను బట్టి,...

ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా...

సిద్ధిపేట మున్సిపాలిటీ పరిధిలో స్టీల్ బ్యాంకు ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

0
సిద్ధిపేట మున్సిపాలిటీ పరిధిలోని రంగదాంపల్లి 9వ వార్డులో ఆగస్టు 24, సోమవారం నాడు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు స్టీల్ బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వాడకం నిషేధించి,...

సెప్టెంబర్ 3 న భేటీ కానున్న ఏపీ కేబినెట్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన సెప్టెంబర్ 3, గురువారం ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి...

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై తప్పుగా ప్రచారం చేయొద్దు

0
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఫలితం నెగెటివ్‌ గా వచ్చిందని వచ్చిన వార్తలపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఓ వీడియో ద్వారా స్పందించారు. తన తండ్రి...

రేపు బెంగళూరు వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆగస్టు 25 న బెంగళూరుకు వెళ్లనున్నారు. 26వ తేదీ కూడా సీఎం వైఎస్ జగన్ అక్కడే ఉంటారని, 27 న తిరిగి తాడేపల్లి నివాసానికి...

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ ప్రారంభం, పార్టీ అధ్యక్ష పదవిపై కీలక నిర్ణయం

0
కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగుతున్న ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యులు సహా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఇతర కీలక నాయకులను కూడా ఆహ్వానించినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్...

తెలుగు రాష్ట్రాల మధ్య జరగాల్సిన అపెక్స్‌ కౌన్సిల్ సమావేశం మళ్ళీ‌ వాయిదా

0
గోదావరి, కృష్ణా నది జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకున్న వివాదాలపై ఆగస్టు 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే....

తెలంగాణ రాష్ట్రంలో మరో 1842 కరోనా కేసులు, 6 మరణాలు నమోదు

0
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1842 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 23, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,06,091 కి చేరినట్టు...

తెలంగాణలో లక్ష 4 వేలు దాటిన కరోనా కేసులు, 755 పెరిగిన మరణాలు

0
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 22, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,249 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ లో పేర్కొంది. శనివారం...

దేశంలో 56 వేలు దాటిన కరోనా మరణాలు, మరణాల రేటు 1.87 శాతం

0
భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా 60 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది. ఆగస్టు 23, ఆదివారం...

తెలంగాణలో 9 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

0
తెలంగాణలో రాష్ట్రంలో మరో 2384 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆగస్టు 22, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,04,249 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...

కరోనాతో ఒకేరోజు 297 మంది మృతి, మరో 14492 పాజిటివ్ కేసులు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా ఒకేరోజు వ్యవధిలో భారీగా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 22, శనివారం నాడు ఒక్కరోజే కొత్తగా...

యాంకర్ రవి “స్పైసీ రొయ్యల దమ్ బిర్యానీ” ఎలా తయారు చేశారో చూడండి

0
ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటుగా ఇంకా ఎన్నో క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో "స్పైసీ...

మనోహరాబాద్ రైల్వే లైన్ పనులు వేగవంతం చేయండి – మంత్రి హరీష్ రావు

0
మనోహరాబాద్ రైల్వే లైన్ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఆగస్టు 22, శనివారం నాడు ఎంసీహెచ్ ఆర్డీలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,...